Saturday, March 22, 2025
HomeTrending News

డ్వాక్రా ఉత్పత్తులకు కామన్ బ్రాండింగ్

త్వరలోనే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మహర్దశ పట్టనుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల సంఘాల ఉత్పాదక వస్తువులకు కామన్ బ్రాండింగ్ ఏర్పాటు కానుంది. తెలంగాణ ముద్ర ఉండేట్లుగా బ్రాండ్ పేరు...

ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం : రేవంత్ రెడ్డి

“తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తెలంగాణకు పూర్వ వైభవం, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం” అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు...

గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా శంషాబాద్‌లోని పంచవటి పార్కులో మొక్కలు నాటిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని...

పట్టాభికి 14 రోజుల రిమాండ్

గన్నవరంలో నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గన్నవరం కోర్టు తీర్పు చెప్పింది. పట్టాభితో పాటు మరో పదిమందికి...

బిసి అంశం పక్కదోవ పట్టించేందుకే గన్నవరం డ్రామా: సీదిరి

ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక సిఎం జగన్ చేసిన సోషల్‌ ఇంజినీరింగ్‌ కు నిదర్శనమని పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని పక్కన కూర్చోబెట్టుకున్న నాయకుడు...

విశాఖకు రండి : బుగ్గన ఆహ్వానం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఢిల్లీలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. మంగళవారం ప్రిమల్ పరిశ్రమ ఛైర్మన్ అజయ్ ప్రిమల్ ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలిశారు. మార్చి 3,4 తేదీల్లో...

మావోల కొత్త ఎత్తుగడ… బీర్ బాటిల్స్ మందుపాతరలు

మావోయిస్టులు కొత్త తరహాలో దాడులకు ప్లాన్ చేస్తున్నారు. మావోయిస్టులు చాపకింద నీరులా తమ క్యాడెర్‌ను పెంచుకుంటున్నారు. దీనికి తోడు కొత్త తరహాలో దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ములుగు జిల్లాలో దొరికిన కొన్ని...

నాడు కంట తడి ఉంటే ..నేడు పంట తడి ఉంది : మంత్రి హరీశ్‌రావు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంటలకు నీరందించటానికి రైతన్నలు కంటతడి పెట్టుకోగా స్వరాష్ట్రంలో నేడు పుష్కలంగా పంటలకు తడి నీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.దుబ్బాక నియోజకవర్గంలోని నరేండ్లగడ్డ గ్రామంలో ఎంపీ...

తుది శ్వాస వరకూ…: గవర్నర్ భావోద్వేగం

ఆంధ్ర ప్రదేశ్ తనకు రెండో ఇల్లు లాంటిదని, రిటైర్మెంట్ తరువాత ఇక్కడే ఉండాలని ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభివర్ణించారు. మూడేళ్ళ ఏడు నెలలపాటు ఇక్కడ పనిచేశానని, ఇన్నేళ్ళు ఇక్కడి ప్రజలు తనపై...

తండ్రిలా..పెద్దలా…: గవర్నర్ పై సిఎం ప్రశంస

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా తన పదవీ కాలంలో రాజ్యాంగ వ్యవస్థలు సమన్వయంగా పనిచేయడంలో బిశ్వభూషణ్ హరిచందన్ ఎంతో  చొరవ చూపారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఏపీలో...

Most Read