Saturday, March 22, 2025
HomeTrending News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి బిఆర్ఎస్ మద్దతు

గతంలో మాదిరి ఎమ్మెల్సీ సీటు తమకే కేటాయించి మద్దతు ప్రకటించాలని మిత్రపక్షమైన ఎం ఐ.ఎం చేసిన అభ్యర్థనకు బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో...

23న అన్నీ చెబుతా: కన్నా

రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని, ఎన్నో అరాచకాలు చోటు చేసుకోబోతున్నాయని ప్రజాస్వామ్యం అనేది లేదని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తనకు 50సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని, ఇంత దారుణంగా దిగజారిన...

Delhi : బైక్‌ ట్యాక్సీలు ఢిల్లీలో నిషేధం

ఢిల్లీలో బైక్‌ ట్యాక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ సోమవారం సర్క్యులర్‌ జారీచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని అందులో హెచ్చరించింది. మోటారు వాహనాల చట్టం...

ఎయిర్‌పోర్ట్‌ మెట్రో పొడిగింపుపై అధ్యయనం

హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ పట్టుదలకి మరో ఉత్తమ ఉదాహరణ ఎయిర్ పోర్ట్ మెట్రో. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని 100ఏండ్లకు సరిపడేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రచించాలన్న సీఎం కేసీఆర్ సూచనా...

రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఏడాదికి చేరుకుంది. రష్యా ఆక్రమణతో మొదలైన ఈ యుద్ధం ఉక్రెయిన్‌ ప్రతిఘటనతో ఇంతకాలంగా కొనసాగుతూ వస్తున్నది. ఇప్పటికే అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం కలిగించిన ఈ యుద్ధం ఎలా ముగుస్తుందా అని...

ఇది సామాజిక విప్లవం: జోగి రమేష్

బిసీలంతా సిఎం జగన్ ను నిండు మనస్సుతో ఆదరిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సామాజిక న్యాయం ఏమిటో  చేతల్లో చేసి చూపిస్తున్నారని, బిసిలకు ఎవరెస్ట్ శిఖరం...

మార్చి 3న బండ్లగూడ పోచారం ఫ్లాట్ల లాటరీ

హైదరాబాద్ లోని రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ కు సంబంధించి బండ్లగూడ(నాగోలు), పోచారం ప్రాంతాల్లో మిగిలిపోయిన త్రిబుల్ బెడ్ రూమ్ (3BHK), డబుల్ బెడ్ రూమ్(2BHK), సింగిల్ బెడ్ రూమ్(1BHK), సింగిల్ బెడ్ రూమ్...

మేడిపల్లి లేఅవుట్ లో మార్చి 6న అన్ లైన్ వేలం

హైదరాబాద్ నగరం  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పరిధిలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) లే ఔట్ లో సోమవారం జరిగిన ప్రీ బిడ్ సమావేశం విజయవంతమైంది. మేడిపల్లి...

కొండగట్టు అటవీ ప్రాంతం పునరుద్దరణ

జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి గుడి, పరిసర ప్రాంతాలను అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సంకల్పించారు. ఈ నేపథ్యంలో అటవీ- పర్యావరణం, దేవాదాయ, న్యాయ శాఖ...

Women’ T20 WC:  ఐర్లాండ్ పై విజయం- సెమీస్ కు ఇండియా

మహిళల టి 20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. నేడు ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ కు వర్షం ఆటకం కలిగించడంతో డక్ వర్త్ లూయీస్...

Most Read