Thursday, April 24, 2025
HomeTrending News

మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో వరుసగా రెండో రోజూ 21 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం 21,566 మందికి పాజిటివ్‌ రాగా, కొత్తగా 21,880 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య...

అధికార లాంఛనాలతో సీతామహాలక్ష్మి అంత్యక్రియలు

జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి అంత్యక్రియలను అధికార అధికార లాంఛనాలతో  నిర్వహించాలని సీఎం  వైఎస్.జగన్  మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని...

అమెరికాలో పోలియో కేసు కలకలం

అమెరికాలో సుమారు దశాబ్ద కాలం తర్వాత గురువారం తొలిసారిగా పోలియో కేసు రిపోర్ట్ అయింది. ఉత్తర మాన్‌హటాన్‌కు 30 మైళ్ల దూరంలో రాక్‌లాండ్ కౌంటీలో ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్ అని తేలిందని...

తెలంగాణలో విలీనానికి ఐదు గ్రామాల తీర్మానం

తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలోని ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో...

ఆర్ధిక వ్యవస్థపై విష ప్రచారం: సజ్జల, దువ్వూరి

కరోనా రెండేళ్లపాటు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా ఏ ఒక్క పథకం ఆపకుండా ప్రజలకు సంక్షేమం అందించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల...

మరో మణిహారం పోలీస్ కమాండ్ కంట్రోల్

రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను డిజిపి మహేందర్ రెడ్డి,నగర సిపి సి.వి...

దేశ అత్యున్నత పదవిలో సంతాలి మహిళ

Droupadi Murmu : ముందు నుంచి అందరు అనుకున్నట్టుగానే ద్రౌపది ముర్ము గెలుపు లాంఛన ప్రాయమైంది. దేశ అత్యున్నత పదవి చేపడుతున్న తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించారు. ఆమెకు...

ద్రౌపది ముర్ముకు సిఎం జగన్ శుభాకాంక్షలు

భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ మెజార్టీతో ఆమె సాధించిన ఈ విజయం తమ పార్టీ వైఎస్సార్చీపీ బలంగా...

అభివృద్ధి లక్ష్యాల రిపోర్టింగ్ కూడా ముఖ్యం: సిఎం

Review: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సాధనకు గతంలో ఎప్పుడూ ఇంత ప్రయత్నం జరగలేదని,  ఇంత బాగా చేస్తున్నా సమర్థవంతమైన రిపోర్టింగ్‌ లేకపోతే  లాభం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

సిఎంకు పాలిటెక్నిక్ లెక్చరర్ల కృతజ్ఞతలు

పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ జేఏసీ ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఏఐసీటీఈ పేస్కేల్స్‌– 2016 ను పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌కు వర్తింపజేస్తూ...

Most Read