Monday, March 17, 2025
HomeTrending News

చైనా కబంధ హస్తాల్లోకి పాక్ ?

ఆర్థికంగా ఇప్పటికే ఒడిదుడుకుల్లో ఉన్న పాకిస్తాన్... ఇప్పుడు మరో తప్పడుగు వేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.  చైనాతో స్వేచ్చా వాణిజ్యం (Free Trade Agreement) కోసం చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందం...

సిఎం నోట ‘విస్తరణ’ మాట!

Cabinet expansion: త్వరలో ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  కేబినెట్ మార్పు చేర్పులపై సిఎం  తన సహచరులకు సమాచారమిచ్చినట్లు ...

చెప్పేది కొండంత- చేసేది గోరంత : లోకేష్

No Welfare: ప్రభుత్వ సంక్షేమ అమలు తీరు చెప్పేది కొండంత చేసేది గోరంత అనే రీతిలో ఉందని ఎమ్మెల్సీ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎస్సీ ఎస్టీ సబ్...

బొగ్గుగనుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం -తెరాస

సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఖచ్చితంగా అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్) వర్కింగ్...

కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు : యశోద వైద్యులు

సీఎం కేసీఆర్ ఈ రోజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ మధ్యకాలంలో ఆయన వత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైద్యపరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు...

రైతు భరోసాకు 7వేల కోట్లు

Agri Budget: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు 2022-23 సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వార్షిక  బడ్జెట్...

వ‌చ్చే నెల నుంచి కొత్త పెన్ష‌న్లు

New Pensions : వ‌చ్చే నెల నుంచి కొత్త పెన్ష‌న్లు ఇవ్వ‌బోతున్నామ‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ల్లాపూర్‌లో నూత‌నంగా నిర్మించిన‌ వైకుంఠ‌ధామాన్ని మంత్రి...

ఏపీ బడ్జెట్: నవరత్నాలకే పెద్ద పీట

AP Budget 2022-23: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2022-23ను ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. అంతకుముందు అయన బడ్జెట్ ప్రతులను  శాఖ అధికారులతో కలిసి...

అప్పులపై టిడిపిది విష ప్రచారం: సిఎం జగన్

for Welfare only: అప్పుల విషయంలో తమ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన...

ఉత్తరప్రదేశ్ లో చరిత్ర సృష్టించిన యోగి

ఉత్తరప్రదేశ్‌లో కమలానికే రెండోసారి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు మొగ్గు చూపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం అయ్యాయి. యూపీలో 70 సంవత్సరాల తర్వాత రికార్డు బద్ధలు అయ్యేలా...

Most Read