ఉద్యోగాల కోసం మిలియన్ మార్చ్ చేస్తానన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ మిలియన్ మార్చ్...
సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఈ రోజు పట్టపగలే దుండగులు కాల్పులకు పాల్పడి భారీగా సొమ్ము కొల్లగొట్టారు. దొమ్మాటకు చెందిన నర్సయ్య పంతులు అనే రియల్టర్ కారు డ్రైవర్ పరశరాములు కాలుపై...
Let's discuss: తమ ప్రభుత్వం ఎవరి పట్లా కక్ష పూరితంగా వ్యవహరించబోదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాము వాస్తవ పరిస్థితిని వివరిస్తున్నామని, ఉద్యోగ సంఘాలతో...
Center Does Not Cooperate With Telangana Minister Ktr :
దేశంలో నాలుగో అతిపెద్ద ఎకానమీ కంట్రిబ్యూటర్గా తెలంగాణ అభివృద్ధి పథాన దూసుకుపోతున్నా కేంద్రం నుంచి సహకారం కరవైందని ఐటీ, పరిశ్రమల మంత్రి...
Afghan Educational Institutions Open From February 2nd :
సుదీర్ఘ విరామం తర్వాత ఆఫ్ఘానిస్తాన్ లో విశ్వవిద్యాలయాలు ప్రారంభం అవుతున్నాయి. ఎల్లుండి(ఫిబ్రవరి-2) నుంచి అన్ని విశ్వవిద్యాలయాలు పనిచేస్తాయని తాలిబాన్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ...
New Judges: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురు లాయర్లకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలో ఈనెల 29న సమావేశమైన కొలీజియం...
ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రజల జీవన శైలిని, సంస్కృతిని, చారిత్రక ఘట్టాలను తన ఆర్ట్ ద్వారా,...
టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సందర్భంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం...
Political Alliance Bihar :
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతుంటే బీహార్ లో శాసనమండలి ఎన్నికలు రాజకీయ మలుపులకు దారితీస్తున్నాయి. బీహార్ లో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎమ్మెల్సీ...