Monday, March 3, 2025
HomeTrending News

టాటా చేతికి ఎయిరిండియా

భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రతిష్టాత్మక టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. దాదాపు 43 వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో 100శాతం పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం బిడ్ లు...

మోడీ ఫోటో ఏది?: వీర్రాజు

క్లీన్ ఏపీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో వెంటనే పెట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్...

బీసీలు పల్లకీ మోయాల్సిందేనా?

ముఖ్యమంత్రి కేసీఆర్...బీసీలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.20 వేల కోట్లతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలనే...

ఎమ్మెల్యేగా గెలవండి: పవన్ కు నాని సలహా

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఓడించలేరని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. జగన్ ను మాజీ సిఎం చేస్తే తాను...

బద్వేలు బరిలో ఉంటాం: సోము వీర్రాజు

బద్వేలు ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి పోటీలో ఉంటారని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారనేది అతి త్వరలో నిర్ణయం...

అనుచిత వ్యాఖ్యలు తగదు: హరీష్ రావు

సిఎం కేసియర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈటెల రాజేందర్ కు తగదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హితవు పలికారు. ఈటెలకు టిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలుగా సాయం...

కలసి సాగుదాం: భట్టి పిలుపు

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యార్ది, నిరుద్యోగ ఉధ్యమానికి మద్దతు ఇవ్వాలని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  ఖిలపక్ష నేతలను కోరారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు చేపట్టిన దీక్షపై...

ప్రజలకు క్లారిటీ ఉంది: సుచరిత

పవన్ కళ్యాణ్ తన భాషపై ఒకసారి ఆలోచించుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు. అయన ఎప్పుడు ఎక్కడుంటారో తెలియని పరిస్థితి నెలకొని ఉందని, తోలు తీస్తానంటూ మాట్లాడుతున్నారని, తోలు తీయించుకోవడానికి ఎవరు...

అమరీందర్ సింగ్ కొత్త పార్టీ!

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ విషయాన్ని అయన సూత్రప్రాయంగా వెల్లడించారు. తనకు వేరే గత్యంతరం లేదని వ్యాఖ్యానించారు తాను కాంగ్రెస్ పార్టీకి...

మెజార్టీ పెరగాలి : జగన్ సూచన

బద్వేల్ ఉపఎన్నికల్లో వైసీపీకి భారీ ఆధిక్యం లభించేలా నేతలు, కార్యకర్తలు కృషిచేయాలని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు.  2019లో దివంగత ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య కు 44...

Most Read