ప్రజలకు పౌష్టికాహారం అందించడం, స్థానిక వినియోగాన్నిపెంచడంద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకే ఆక్వాహబ్లు, రిటైల్ వ్యవస్థలను తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సరిగ్గా పంట చేతికి...
కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ రాజకీయ పరిణామాలు వరుస షాక్ లు ఇస్తున్నాయి. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవ జ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేశారు....
హుజూరాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు....
కులాల మధ్య వత్యసాలు చూపకుండా బీసీలోని అన్ని కులాలు సమాంతరంగా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన...
ప్రగతి భవన్ సకల జనుల సంక్షేమ భవన్, సబ్బండ వర్ణాల అభివృద్ధి భవన్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అభివర్ణించారు. తెలంగాణా ఉద్యమ సమయంలో పోరాటాలకు, ఉద్యమ కార్యక్రమాలకు తెలంగాణా...
సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఆన్ లైన్ టికెటింగ్ పై ముందుకు వెళతామన్నారు. పారదర్శకత కోసం, అవకతవకలు...
బద్వేల్ ఉపఎన్నికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య భార్య డా. సుధ పేరును సిఎం జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల...
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 30న జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 2 న ఉప...
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులకు సూచించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో శాస్త్రవేత్తల , అధికారులు పర్యటించాలని ఆదేశించారు....
తెలంగాణా శాసనసభ, శాసనమండలి సమావేశాలు అక్టోబర్ 1కి వాయిదా పడ్డాయి. గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని చాలా జిల్లాలు అతలాకుతలం అయిన నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండేందుకు, నియోజకవర్గాల్లో సహాయ పునారావాస కార్యక్రమాలు...