కాంగ్రెస్ అధ్యక్ష పదవి వెంటనే భర్తీ చేయకపోతే దేశ ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంటుందని శివసేన అభిప్రాయపడింది. దేశంలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్ష స్థానం ఖాళీగా ఉండటం మంచిది...
ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశ్యం ఏంటి? లక్ష్యం ఏంటి అని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పోవడానికే బండి సంజయ్ పాదయాత్ర ఉపయోగపడుతుందని పొన్నం ఎద్దేవా...
చైనా జాతీయ దినోవత్సం నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో టిబెటన్లు, వుయ్ఘర్లు,హాంకాంగ్ పౌరులు ప్రదర్శనలు నిర్వహించారు. లండన్లో మూడు వర్గాలకు చెందిన వేల మంది ప్రజలు ఆందోళనలో పాల్గొన్నారు. ఫ్రాంక్ఫర్ట్, న్యూయార్క్, టొరంటో,...
జగనన్న స్వచ్ఛ సంకల్పం - క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) లో భాగంగా రాష్ట్ర ప్రభుతం కొనుగోలు చేసిన 4,097 చెత్త సేకరణ వాహనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంచనంగా...
మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా హైదరబాద్ బాపూఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై, హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి...
పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వంపై అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని...
తెలంగాణకు హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహణకు హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా చొరవ. (Sence of participation)...
శాసనసభలో నల్సార్ చట్ట సవరణ బిల్లును న్యాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1998 సంవత్సరం, తదనంతరం అవసరానికి అనుగుణంగా నల్సార్ చట్టంలో కొన్ని మార్పులు...
పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రీయింబర్స్ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవుకు టన్నెల్...
పోలవరం నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులు...