Saturday, March 1, 2025
HomeTrending News

విద్యుత్ వాహనాలకు డిమాండ్ – మంత్రి పువ్వాడ

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ వాహన (ఈవీ) విధానానికి మంచి ఆదరణ లభిస్తోందని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఈవీల కొనుగోళ్లు క్రమంగా జోరందుకొంటున్నాయని, వివిధ...

టిడిపి నేతలను విడిచిపెట్టండి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఏడు నెలల క్రితం హత్యకు గురైన ముప్పాళ్ళ మండలం గొల్లపాడుకు చెందిన విద్యార్ధిని  కోట...

మద్యం కోసం ఉద్యమమా?: డిప్యూటీ సిఎం

నవరత్నాలు అమలు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల హృదయాలను దోచుకున్నారని ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్, వాణిజ్య పన్నులు) కె. నారాయణ స్వామి అన్నారు. ఉద్యమం అంటే పేదల...

ఆలయ భూమికి దేవుడే యజమాని

పూజారులకు ఆలయ భూములపై ఎలాంటి యాజమాన్యపు హక్కులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వారు దేవాలయ ఆస్తులకు నిర్వాహకులు(మేనేజర్స్‌) మాత్రమేనని పేర్కొంది. రెవెన్యూ శాఖ రికార్డులలోని యజమాని, అనుభవదారును సూచించే గడులలో సంబంధిత దేవుడు/దేవత...

ప్రజలను రెచ్చగొట్టొద్దు: అవంతి

మతాన్ని అడ్డుపెట్టుకొని బిజెపి రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రతిదాన్నీ రాజకీయం చేసే చంద్రబాబు, లోకేష్ లు ఇప్పుడు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని...

జిందా తిలిస్మాత్…రైతుబంధు – జీవన్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాయిల్డ్ రైస్ ( ఉంపుడు బియ్యం )పై ఆంక్షలు విధించడం సరికాదని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్...

విద్యారంగంలో మార్పులు రావాలి – ఉపరాష్ట్రపతి

ఉన్నతవిద్యలో వీలైనన్ని వైవిధ్యమైన కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా విశ్వవిద్యాలయాల విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతీయ యువత సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి శక్తియుక్తులను దేశాభివృద్ధికోసం...

ధాన్యం కొనుగోళ్ళు ఇక పరిమితమే – ఎఫ్.సీ.ఐ

ఆగస్ట్ 15 నుండి ప్రారంభమయిన పంటల నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఉన్నతాధికారులు వెంటనే జిల్లాలలో పర్యటించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వ్యవసాయ...

ఆరోపణలు అవాస్తవం: మంత్రి జయరాం

తాను పోలీసులను బెదిరించినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. దాదాగిరీ, దందాలు చేయడానికి తానేమీ అంతర్రాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్ ను...

క్రాప్ హాలిడే వినిపిస్తోంది : అచ్చెన్నాయుడు

రెండున్నర ఏళ్ళుగా రాష్టంలో ఏ ఒక్క రైతు అయినా సంతోషంగా ఉన్నారా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రైతులను సిఎం జగన్ దగా చేస్తున్నారని విమర్శించారు. నాడు...

Most Read