మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలోని ఓ కాలువలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ రోజు (శనివారం) ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు...
జవహర్ నగర్ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తాను చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించబోతున్నది. ఇప్పటికే వ్యర్ధాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న జిహెచ్ఎంసి, గత కొన్ని...
జపాన్ లో ప్రధానుల మీద వరుస దాడులు సంచలనం రేపుతున్నాయి. గత ఏడాది జూలై 22వ తేదీన మాజీ ప్రధాని షింజో అబేను తుపాకీతో ఓ వ్యక్తి కాల్చి చంపిన విషయం తెలిసిందే....
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ, అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే, ఇద్దరు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీలతో...
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్...
విజయవాడ స్వరాజ్ మైదాన్ లో డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం పనులు జూలై నాటికి పూర్తవుతాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సెల్ఫ్ సస్టైన్ మోడల్...
నాలుగేళ్ల జగన్ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ పేదరికంలో కూరుకుపోతే, అయన మాత్రం దేశంలో ధనిక సిఎం గా ఉన్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మొత్తం 30 రాష్ట్రాలు ఉంటే...
గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో లక్ష్యం, లౌక్యం చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు వీరద్దరూ కలిసి చేస్తున్న మూడవ చిత్రం 'రామబాణం'. ఇందులో జగపతి బాబు, ఖుష్భూ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. పీపుల్ మీడియా...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనికతతో, దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరో నూతనాధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే ప్రప్రథమంగా బాబాసాహెబ్ డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా...
జగన్ ను ధనిక సిఎం అంటూ మాట్లాడుతున్న చంద్రబాబుకు అదే ఏడిఆర్ నివేదిక ఆయన్ను దేశంలోనే మూడో ధనిక ఎమ్మెల్యేగా చెప్పిందని, అది ఎందుకు చెప్పడంలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి...