Friday, May 2, 2025
HomeTrending News

జిన్ పింగ్ కు మూడినట్టేనా… చైనాలో తిరుగుబాటు ?

చైనాలో సైనిక తిరుగుబాటు జరుగుతుందా? అధ్యక్షుడు జిన్ పింగ్ ను గృహ నిర్భంధం చేశారా? అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలతో చైనాలో పెను సంక్షోభం తలెత్తిందని తెలుస్తోంది. చైనా సైన్యం... పాలకుడిపై తిరుగుబాటు...

సిఎం కెసిఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర పండుగ, 'బతుకమ్మ' ఉత్సవాల ప్రారంభం (ఆదివారం నుంచి) సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ...

తెలంగాణ పురపాలికలకు అవార్డుల పంట

తెలంగాణలోని పురపాలికలు మరోసారి జాతీయ స్థాయిలో భారీగా స్వచ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డులను దక్కించుకున్నాయి. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ 2022లో భాగంగా తెలంగాణ‌లోని 16 మున్సిపాలిటిలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌కు అవార్డులు ద‌క్కాయి. కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి,...

కాంటినెంటల్ ఆసుపత్రి అరాచకం

వైద్యం పేరుతో అమానవీయంగా వ్యవహరించిన హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రి యాజమాన్యం బాగోతం వెలుగులోకి వచ్చింది. రెండున్నర లక్షలు చెల్లిస్తే వైద్యం చేస్తామని చెప్పిన యాజమాన్యం 17 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రోగికి...

ఎస్టీపీల్లో గార్డెనింగ్, వాకింగ్ ట్రాక్ల ఏర్పాటు

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. నగరంలోని ఫతేనగర్, కోకాపేటలో జరుగుతున్న ఎస్టీపీల నిర్మాణ పనులను శనివారం...

విద్యార్థి పరిషత్ వెన్నుముక గుజ్జుల నర్సయ్య

ఒక శకం ముగిసింది. విద్యార్థి ఉద్యమాలను ముందుండి నడిపించిన ఒక ధృవ తార నేలరాలింది. ఏబీవీపీ ని ఆంధ్ర ప్రదేశ్ లో స్థాపించిన వారిలో అగ్రగన్యులు, విద్యార్థి పరిషత్ కు వెన్నుముకగా ఆరు...

ఆధార్ నమోదుకు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన

ప్రస్తుతం దేశ ప్రజల గుర్తింపు విషయంలో ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ లేకపోతే గుర్తింపు లేనట్టుగానే భావిస్తున్నారు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 13 ఏళ్ల కిందట ఈ...

ఆయన ఆఖరి కోరిక కూడా తీర్చలేదే? జోగి ప్రశ్న

చంద్రబాబు నాడు ఎన్టీఆర్ ను గద్దె దించి సిఎం కుర్చీలో కూర్చున్నప్పుడు బాలకృష్ణ మందహాసం చేశారని, ఆయన ఇప్పుడు శునకం అంటూ మాట్లాడడం విచిత్రంగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి...

టిటిడి ఉద్యోగులకు ఇళ్ళస్థలాలు : పాలక మండలి

విఐపి బ్రేక్ దర్శనం వేళలను ఉదయం 10నుంచి 12గంటల మధ్యకు మార్చాలని,  తిరుపతిలో 25వేల సర్వదర్శనం టిక్కెట్లను కౌంటర్ల ద్వారా భక్తులకు  జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల...

కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు: మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండాయని, చేతినిండా పని లభించిందని చెప్పారు....

Most Read