Thursday, May 1, 2025
HomeTrending News

ఏజెన్సీలో ఇళ్ళ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ : సిఎం

గృహనిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్య ఇస్తున్నామని,  ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు....

దేశంలో నెంబర్ వన్ స్థాయికి విజయ డైరీ – మంత్రి తలసాని

తెలంగాణ విజయ డెయిరీ ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి ప్రకటించారు. గురువారం NTR పార్క్, లుంబినీ...

పేరు మార్పుపై జూనియర్ స్పందన

విజయవాడ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హీరో ఎన్టీఆర్ స్పందించారు. పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ కీర్తిని, గౌరవాన్ని చేరిపివేయలేరని వ్యాఖ్యానించాడు. “NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ...

ముస్లీం మేధావులతో మోహన్ భగవత్ సమావేశం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ రోజు చారిత్రాత్మక సమావేశం నిర్వహించింది. ఆర్ ఎస్ ఎస్  చీఫ్ మోహన్ భగవత్ ఈ రోజు ఢిల్లీ కస్తుర్బాగాంది మార్గ్ లోని మసీదులో ముస్లీం మత పెద్దలు,...

గవర్నర్ కు తెలియకుండానే మార్చారు: బాబు

హెల్త్ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా ఉన్న గవర్నర్ కు తెలియకుండానే ఆ సంస్థకు పేరు మార్చడం గవర్నర్ వ్యవస్థకే అవమానమని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కనీసం మెడికల్ కౌన్సిల్...

అర్హులకు పోడు భూముల పట్టాలు – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

పోడు భూముల సమస్య పరిష్కారం తర్వాత.... ఒక అంగుళం అటవీ భూమి ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు....

ఇంగ్లాండ్ లో హిందువులపై దాడి..భారత్ తీవ్ర నిరసన

బ్రిట‌న్ లోని  లీసెస్ట‌ర్‌లో గ‌త నాలుగు రోజుల నుండి హిందువుల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. భార‌త్ పాకిస్తాన్ దేశాల మ‌ధ్య జ‌రిగిన క్రికెట్ మ్యాచ్ నుంచి మొద‌లైన ఈ గొడ‌వ చిలికిచిలికి గాలివాన‌లా మారింది....

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కరుస్తోంది. బంజారహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్ ,యూసఫ్ గూడ్, బోరబండ, ఎస్ ఆర్ నగర్ , ఎర్రగడ్డ, కృష్ణానగర్, కేపీహెచ్ బీ, కూకట్ పల్లి,...

సిఎంతో టాటా సన్స్ ఛైర్మన్ భేటీ

టాటా సన్స్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని అయన నివాసంలో కలుసుకున్నారు.  ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై సిఎంతో చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న...

కన్యాశుల్కం కాపీలు ఆవిష్కరించిన సిఎం

మహాకవి గురజాడ అప్పారావు 160 వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని తిరుపతి ఎమ్మెల్యే  భూమన కరుణాకర్‌ రెడ్డి ఐదువేల కాపీలు ముద్రించారు.  శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం ...

Most Read