రాష్ట్రంలో కొత్తగా 13 రెవిన్యూ మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన రెవిన్యూ మండలాలు జిల్లాల వారిగా ఈ విధంగా ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలో... ఎండపల్లి , భీమారం
సంగారెడ్డి...
బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థులతో సంభాషించిన మంత్రి కేతారకరామారావు. విద్యార్థులతో లంచ్ చేసిన కేటీఆర్ ఆ తర్వాత వారితో ముచ్చటించారు. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీ లో ఉన్న సమస్యలు మరియు వివిధ...
స్కూళ్లలో ఏర్పాటుచేసిన టీఎంఎఫ్, ఎస్ఎంఎఫ్ తరహాలో అంగన్వాడీల నిర్వహణ, పరిశుభ్రతకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. అంగన్వాడీ...
ఫ్లోరోసిస్ భూతంతో మునుగోడు ను జీవచ్చంగా మార్చింది కాంగ్రెస్, బిజెపిలే నని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అటువంటి పార్టీలకు ఓట్లు వెయ్యడం అంటే మన ఘోరీలను మనం...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఆ పార్టీలో కొత్త వివాదానికి దారితీస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి జైపూర్, ఢిల్లీలలో కాంగ్రెస్ నేతలు రాజస్తాన్ వివాదాన్ని చక్కదిద్దేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అశోక్ గహ్లోత్ పార్టీ...
హజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీలు, హజ్ కమిటీ సభ్యులు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుకుకుని హజ్ పవిత్ర జలం (జమ్ జమ్ వాటర్)ను అందజేశారు. హజ్ 2022...
పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లతో సహా ఆరుగురు సైనికులు ఈ రోజు మృతి చెందారు. హెలికాప్టర్లో ఇద్దరు మేజర్ ర్యాంక్ అధికారులు ఉన్నట్లు సమాచారం. గత అర్థరాత్రి బలూచిస్థాన్లోని ఖోస్ట్...
చిట్యాల ఐలమ్మ కేవలం కులానికి మాత్రమే కాదని యావత్ తెలంగాణ జాతీ ఆస్థి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ రోజు ప్రభత్వ ఆధ్వర్యంలో...
మరో సంవత్సరం తరువాత తాము అధికారంలోకి వస్తామని, రాగానే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు ఎత్తి వేస్తామని మాజీ మంత్రి టిడిపి నేత నక్కా ఆనందబాబు వెల్లడించారు. పేరు మార్పుపై అసెంబ్లీ సాక్షిగా...