Friday, May 2, 2025
HomeTrending News

తెలంగాణలో కొత్తగా 13 మండలాలు

రాష్ట్రంలో కొత్తగా 13 రెవిన్యూ మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన రెవిన్యూ మండలాలు జిల్లాల వారిగా ఈ విధంగా ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో... ఎండపల్లి , భీమారం సంగారెడ్డి...

బాసర విద్యార్థులకు కేటీఆర్ భరోసా

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థులతో సంభాషించిన మంత్రి కేతారకరామారావు. విద్యార్థులతో లంచ్ చేసిన కేటీఆర్ ఆ తర్వాత వారితో ముచ్చటించారు. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీ లో ఉన్న సమస్యలు మరియు వివిధ...

కళ్యాణమస్తుతో బాల్య వివాహాల నివారణ: సిఎం

స్కూళ్లలో ఏర్పాటుచేసిన టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌ తరహాలో అంగన్‌వాడీల నిర్వహణ, పరిశుభ్రతకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. అంగన్‌వాడీ...

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు

క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని, అమ్మ‌వారిద‌ర్శ‌నంతో స‌క‌ల శుభాలు చేకూరుతాయ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌ భూషణ్ హ‌రిచంద‌న్ అన్నారు. ఇంద్ర‌కీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్లను గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు సోమ‌వారం...

ఫ్లోరోసిస్ పాపం జాతీయ పార్టీలదే – జగదీష్ రెడ్డి

ఫ్లోరోసిస్ భూతంతో మునుగోడు ను జీవచ్చంగా మార్చింది కాంగ్రెస్, బిజెపిలే నని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అటువంటి పార్టీలకు ఓట్లు వెయ్యడం అంటే మన ఘోరీలను మనం...

అశోక్ గహ్లోత్ ను దారిలోకి తెస్తున్న అధిష్టానం

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఆ పార్టీలో కొత్త వివాదానికి దారితీస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి జైపూర్, ఢిల్లీలలో కాంగ్రెస్ నేతలు రాజస్తాన్ వివాదాన్ని చక్కదిద్దేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అశోక్ గహ్లోత్ పార్టీ...

సిఎం జగన్ కు జమ్ జమ్ వాటర్

హజ్‌ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీలు, హజ్‌ కమిటీ సభ్యులు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుకుకుని  హజ్‌ పవిత్ర జలం (జమ్‌ జమ్‌ వాటర్‌)ను అందజేశారు.  హజ్‌ 2022...

బలోచిస్తాన్ లో హెలికాప్టర్ ప్రమాదం..సైనికుల మృతి

పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్‌లతో సహా ఆరుగురు సైనికులు ఈ రోజు మృతి చెందారు. హెలికాప్టర్‌లో ఇద్దరు మేజర్ ర్యాంక్ అధికారులు ఉన్నట్లు సమాచారం. గత అర్థరాత్రి బలూచిస్థాన్‌లోని ఖోస్ట్...

ఘనంగా ఐల‌మ్మ 127వ జ‌యంతి వేడుకలు

చిట్యాల ఐల‌మ్మ కేవ‌లం కులానికి మాత్ర‌మే కాద‌ని యావ‌త్ తెలంగాణ జాతీ ఆస్థి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. హైదరాబాద్ ర‌వీంద్ర‌భార‌తిలో ఈ రోజు ప్ర‌భ‌త్వ ఆధ్వ‌ర్యంలో...

మేం రాగానే తీసి పారేస్తాం: నక్కా వ్యాఖ్యలు

మరో సంవత్సరం తరువాత తాము అధికారంలోకి వస్తామని, రాగానే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు ఎత్తి వేస్తామని మాజీ మంత్రి టిడిపి నేత నక్కా ఆనందబాబు వెల్లడించారు. పేరు మార్పుపై అసెంబ్లీ సాక్షిగా...

Most Read