గంజాయి సాగు చేస్తున్న రైతులు, భూముల వివరాలను సేకరించి రైతుబంధు డబ్బులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులతో ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఎక్సైజ్,...
Tributes to Mahatma: జాతిపిత మహాత్మాగాంధీ 74వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి...
వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని దక్షిణ భారత రైతు సంఘం నాయకులు పిలుపు ఇచ్చారు. చెన్నై లో ఈ రోజు సౌత్...
సూర్యాపేట లో మెడికల్ కాలేజీ నూతన భవనాలు పూర్తి కావొచ్చాయని,మరో మూడు నెలల్లో మెడికల్ కాలేజీ భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో 20పడకల నవజాత...
Special Recognition For The Sammakka Saralamma Jatara :
తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, వసతులు పెరిగాయని, గత 4 జాతరలకు 332...
బీసీల ఆత్మబందువు,గా వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలిపే విదంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబందించి ఏకసంఘంగా రిజిస్టరైన...
Are You OK?: కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తెలుగుదేశం పార్టీ కనీసం దాన్ని హర్షించలేని పరిస్థితిలో ఉందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారో,...
రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి...
White Paper: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ పొంతన లేని ప్రకటనలు, మాటల గారడీ చేసున్నారని టిడిపి ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యవుల కేశవ్ మండిపడ్డారు....
ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన రేపు (ఆదివారం) మధ్యాహ్నం 1 గంట కు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న...