టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మరో ఆందోళనకు సిద్ధమైంది. ‘‘మా నౌకరీలు మాగ్గావాలె’’ నినాదంతో ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’ చేపట్టాలని నిర్ణయించింది. ఉదయం...
కడపజిల్లా సింహాద్రిపురం దగ్గర కోరుగుంటపల్లెలో సంపన్న కుటుంబంలో శ్రీనాథ్ పుట్టాడు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఒకే కొడుకు. ఎస్వీ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యంలో పీ జీ చేశాడు. 1978లో ఇండియన్ ఎక్స్...
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. తక్కువ ఆదాయం ఉన్న వారు వాహనాలను బయటికి తీయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం సరికొత్త...
శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 30న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిఎం కెసిఆర్ ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దంపతులను...
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ద్వారా లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేయాలని...
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డిలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి...
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని తన స్వగృహంలో జరిగిన...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దోషుల అంతు చూసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అందులో భాగంగా మిలియన్...
ఇది రైతు ప్రభుత్వం. సీఎం రైతుల పక్షపాతి. రైతుల కోసం దేశంలో ఎక్కడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్న ప్రభుత్వమని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా...
ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే ’ చీఫ్ అమృత్పాల్ సింగ్ పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. అతని కోసం పంజాబ్ పోలీసులు గత ఐదు రోజులుగా...