Thursday, March 20, 2025
HomeTrending News

డిసెంబ‌ర్‌లోగా అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్కరణ : మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్‌లోని పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఈ ఏడాది డిసెంబ‌ర్ లోగా ప్ర‌తిష్టిస్తామ‌ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పీవీ మార్గ్‌లో కొత్త‌గా ఏర్పాటు...

క్వింటాల్ కు రూ.1960 కనీస మద్దతు ధర

రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో...

బీసీల ఆశాజ్యోతి – బి. పి.మండల్

వెనుకబడిన వర్గాల నుండి ఒక చదుకున్న వ్యక్తి తను వచ్చిన సమాజం అభివృద్ధి గురించి నిస్వార్థంగా, నిబద్ధతతో పని చేస్తే ఎలాంటి మార్పు ఉంటుందో ఒక ఉదాహరణ బీ.పీ. మండల్ ( బిందేశ్వరి...

దుమ్ములేపుతోన్న‌ ‘ఆచార్య’ ట్రైల‌ర్

Megacharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం ‘ఆచార్య‌’. ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు....

ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్

Recruitment Board : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకున్నది. ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్,...

న్యూయార్క్ సబ్ వేలో కాల్పులు

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. న్యూయార్క్ లో అత్యంత రద్దీగా ఉండే బ్రూక్లిన్ సబ్ వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో దాదాపు 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలోచాలా మంది కిందపడిపోయి...

111 జీవోకు మంగళం

సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 111 జీవో ఉన్న కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని తెలంగాణ కేబినేట్ అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలో 111...

తెలంగాణ రైతులకు శుభవార్త

111 G O Termination : తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో యాసంగి వడ్లు మొత్తం ప్రభుత్వమే...

విదేశీ రుణాలు చెల్లించలేమన్న శ్రీలంక

శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా విదేశీ అప్పును ఇప్పట్లో తీర్చలేమని ప్రకటించింది. ఈ మేరకు 51 బిలియన్...

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది ఈ మేరకు భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ సంస్థ తెలంగాణ లో 200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. మంత్రి కే...

Most Read