Saturday, September 12, 2026
HomeTrending News

చమురు కొనుగోలుపై అమెరికా వేదికగానే భారత్ తీవ్ర వ్యాఖ్యలు

రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్ మరోసారి కుండబద్దలు కొట్టింది. దేశ పౌరులకు తక్కువ ధరకు ఇంధనం సరఫరా చేయటం ప్రభుత్వ నైతిక బాధ్యత అని.. అది ఎక్కడి నుంచైనా కొనుగోలు చేస్తామని...

మోడీ పాలనకు రూపాయి విలువే నిదర్శనం – ఖర్గే విమర్శ

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక గురించి బీజేపీ ఏం మాట్లాడుతుంది అనేది అసంబద్దమని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. బిజెపిలో అద్వానీ ఎన్నిక ఎలా జరిగింది ..?, గడ్కరీ ఎన్నిక...

పూటకో మాట రాజగోపాల్ నైజం – జగదీష్ రెడ్డి విమర్శ

మునుగోడు ఉపఎన్నిక ప్రజల అవసరం కోసం వచ్చిన ఎన్నిక కాదని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నిక ఒక వ్యక్తి స్వార్థం కోసం, ఒక పార్టీ కుట్రలో భాగంగా వచ్చిందన్నారు. మంత్రి...

ఆక్వా రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోం: సిఎం వార్నింగ్

ఆక్వా వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గించి తమను మోసం చేస్తున్నారని రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారు సిఎం...

గుజరాత్‌ తీరంలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

350 కోట్ల విలువైన హెరాయిన్‌తో కూడిన పాకిస్థాన్ బోటును గుజరాత్ ఏటీఎస్,ఇండియన్ కోస్ట్ గార్డ్  ఈ రోజు (శనివారం) పట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరుగుతోంది. మాద‌క‌ద్ర‌వ్యాల క‌ట్టడిపై భార‌త భద్ర‌త...

ఏపీకి ఎలా వస్తారు:  కేసిఆర్ కు సోము ప్రశ్న

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పై తెలంగాణా మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు.  వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో...

డిజిపీ ఎదుట లొంగిపోయిన మావో ఉషారాణి

తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మహిళా నేత.. తెనాలికి చెందిన ఆలూరి ఉషారాణి.. దండకారణ్య జోనల్‌ కమిటీ సభ్యురాలిగా ఉన్న ఉషారాణి మూడు దశాబ్దాలుగా విప్లవ పంథాలో కొనసాగుతున్నారు. ఆలూరి ఉషారాణి అలియాస్...

రాజీనామా చేద్దాం రా : అచ్చెన్నకు ధర్మశ్రీ సవాల్

విశాఖకు పాలనా రాజధాని వద్దంటున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సవాల్ చేశారు. అచ్చెన్నాయుడు అక్కడ గెలిస్తే ఆయన...

విశాఖలో 15న భారీ ర్యాలీ: మంత్రి అమర్నాథ్

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15న విశాఖలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు.  మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో...

హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్ కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే. ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల ప్రచారం కోసం కొద్దిసేపటి క్రితం నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో...

Most Read