Saturday, April 26, 2025
HomeTrending News

Babu: సమస్యలు వదిలేసి బాధ్యతారహిత ప్రకటనలా?

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా సమైక్య రాష్ట్రం అంశంపై బాధ్యతా రహితమైన ప్రకటనలు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. రైతుల ఆత్మ హత్యలపై...

పెన్నా నదికి భారీ వరద నీరు

మండోస్ తుఫాను ధాటికి పెన్నానదికి భారీ వరద చేరింది. దీనితో పెన్నా పరివాహక ప్రజలు భయం గుప్పెట్లో  ఉన్నారు. మైలవరం నుంచి పెన్నానదికి 2  వేల క్యూసెక్కుల నీరు విడుదలైంది.  సాయంత్రంలోగా 4...

బాసర ట్రిపుల్ ఐటీని ఆధునీకరిస్తాం – మంత్రి కేటిఆర్

బాసర ట్రిపుల్ ఐటి విద్యార్తునుల కోసం ప్రత్యేకంగా  ఆస్పత్రి, వైద్యులను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటిఆర్ ప్రకటించారు. ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నత...

తర్న్‌ తరన్‌ దాడి మా పనే…సిఖ్స్ ఫర్ జస్టిస్

పంజాబ్‌లోని తర్న్‌ తరన్‌లో దాడి ఖలిస్తాని వేర్పాటువాదుల పనే అనే పోలీసులు ప్రకటించారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ తామే ఈ దాడికి పాల్పడినట్టు  ప్రకటించింది. ఈ దాడిలో విదేశీ హస్తం...

శబరిమల యాత్రకు టిఎస్ ఆర్టిసి ప్రత్యేక బస్సులు

టిఎస్ ఆర్టిసి సంస్థ అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త ప్రకటించింది. పవిత్ర మార్గశిర మాసం కావడంతో నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని...

ఇండోనేషియా గనిలో పేలుడు.. పదిమంది మృతి

ఇండోనేషియాలోని గనుల్లో ప్రమాదాలు...కార్మికులు చనిపోవటం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా ప్రైవేటు రంగంలోని గనుల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఉపాధి కోసం వెళ్ళే కార్మికులు తిరిగి వచ్చే వరకు నమ్మకం లేదు....

మాండోస్ తుపానుపై సీఎం సమీక్ష

రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోన్న మాండోస్  తుపానుపై  రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ జిల్లాల్లో...

ర‌ణ్‌థంబోర్ టైగ‌ర్ పార్క్‌లో సోనియా రాహుల్

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 76వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా త‌న కుటుంబంతో క‌లిసి ర‌ణ్‌థంబోర్ టైగ‌ర్ పార్క్‌లో నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నారు. టైగర్ పార్క్ లో స‌ఫారీ చేశారు. కుమారుడు రాహుల్ గాంధీ,...

రెండో రోజు వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష

పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవటంతో YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. న్యాయస్థానం ఆదేశాల్ని కూడా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవటం లేదని షర్మిల మండిపడ్డారు. హైదరాబాద్...

ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా జానారెడ్డి, ఝాన్సీ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా డాక్టర్ జానారెడ్డి,సిహెచ్ ఝాన్సీలు ఎంపికయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఏబీవీపీ 41 వ రాష్ట్ర మహాసభల్లో రాబోయే...

Most Read