ఢిల్లీకి ఏపీ బిజెపి నేతలు

కన్నా లక్ష్మీనారాయణ పార్టీ వీడడంపై భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వివిధ వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకున్తున్నట్లు సమాచారం. సోము వీర్రాజు వ్యవహారశైలి నచ్చకనే […]

బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ సిఎం కేసిఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత […]

ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

పరిశ్రమలు, వాహనాల రద్దీ, దీపావళి పటాకుల మోతతో దేశ రాజధాని కాలుష్య కాసారంగా మారింది. ఆది, సోమవారాల్లో అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 265గా నమోదయింది. దీని ప్రకారం ఇక్కడ గాలి పీల్చేందుకు ఏమాత్రం […]

ఢిల్లీకి సోము- తాజా పరిస్థితులపై చర్చ

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యఖ్సుడు సోము వీర్రాజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ జాతీయ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా చోటు […]

పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకుంటే నో పెట్రోల్‌

న్యూఢిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు దిల్లీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకపోతే పెట్రోల్‌ బంకుల వద్ద చమురు నిరాకరించనున్నారు. దేశ రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు […]

మూడేళ్ళలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న 5జీ సేవ‌లు భారత దేశంలో మొద‌ల‌య్యాయి. ఢిల్లీలో జ‌రుగుతున్న‌ ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవ‌ల‌ను అధికారికంగా ఈ రోజు (శ‌నివారం) ప్రారంభించారు. […]

రేపు ఢిల్లీ కి సిఎం : ప్రధానితో భేటీ

CM to Delhi: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ లో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో  జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి […]

ముండ్కా ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు

Mundka Incident : ఢిల్లీ అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యలు పూర్తి అయ్యేందుకు మరో మూడు గంటలు పడుతుందని NDRF బృందాలు ప్రకటించాయి. అయితే 28 మంది […]

వార్ మెమోరియల్ సందర్శించిన గవర్నర్

War Memorial: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ తన సతీమణి సుప్రవ తో కలిసి నేడు ఉదయం ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు.  అమరవీరులకు నివాళులు అర్పించిన గవర్నర్ జాతి సేవలో ప్రాణాలర్పించిన […]

కీలక ఒప్పందాల దిశగా యుకె-ఇండియా

Key Deals : రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్రిటిష్ ప్రధాని బోరీస్ జాన్సన్ ఈ రోజు (శుక్రవారం) న్యూఢిల్లీ చేరుకొన్నారు. రాష్ట్రపతి భవన్ లో ప్రధాని నరేంద్ర మోడీ… బోరిస్ జాన్సన్ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com