సార్వత్రిక ఎన్నికల తర్వాత జమ్ముకాశ్మీర్ పాలన వ్యవహారాల్లో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగింది. త్వరలోనే శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర...
శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును నిందితుడిగా నిర్ధారిస్తూ విశాఖ కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయనకు 18 నెలల జైలు శిక్ష తో పాటు రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించింది. మరో...
జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న...
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాపై అభిమానులలో...
చిరంజీవి ఒకప్పుడు సీనియర్ దర్శకులతోనే వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో ఆయనకి కథలు వినిపించి ప్రాజెక్టులు ఓకే చేయించుకున్న...
ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన మ్యాచ్ కు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య నేడు జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఇచ్చిన...
సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రికార్డుల మోత మోగించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఈ సీజన్ లోనే ముంబై ఇండియన్స్ తో హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో...
హైదరాబాద్ లో నీటి ఎద్దడి మళ్ళీ మొదలైనట్టుగా కనిపిస్తోంది. నగరంలో అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పశ్చిమ హైదరాబాద్ (మణికొండ, జూబిలీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, తెల్లాపూర్)లో...
తనపై ఓ రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందార్ల ఓటమిని... మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ అపపలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి...
తమ సభలకు ప్రజలు స్వచ్చందంగా తరలి వస్తుంటే... జగన్ సభలకు కూలీ ఇచ్చి తీసుకు వస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక్కో సభకు 20 కోట్ల రూపాయలు ఖర్చు...