కృష్ణాజలాల వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రతకు మంచిది కాదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత, మాజీ మంత్రి డా. ఎంవి మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాల వివాదం నేపధ్యంలో అయన మీడియాతో మాట్లాడారు. ...
ఇరాన్ లో కరోన కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. రెండు రోజులుగా పెరుగుతున్న కేసులతో రాజధాని టెహరాన్ తో పాటు పక్క రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. టెహరాన్ తో పాటు అల్ బోర్జ్...
శాండిల్వుడ్ బాద్షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఎంట్రీ గురించి మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఈ బాలీవుడ్ భామ...
‘బిగ్ బాస్’ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో జై దుర్గా ఆర్ట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెం.1గా గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ‘జ’. ఈ...
క్యాడ్బరీ చాకొలెట్లు తెలియనివారుండరు. రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటన్లో పుట్టిన క్యాడ్బరీ ప్రపంచమంతా విస్తరించింది. ఇప్పుడది రవి అస్తమించని క్యాడ్బరీ సామ్రాజ్యం. భూగోళంలో అతి పెద్ద ఆహార ఉత్పత్తుల కంపెనీల్లో క్యాడ్బరీది...
‘ఏక్ మినీ కథ’ తో సక్సస్ సాధించిన యువ హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం ‘ప్రేమ్ కుమార్’, ‘అన్నీ మంచి శకునములే’ చిత్రాలను ప్రకటించారు. ఈ సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ...
నందమూరి నటసింహం బాలకృష్ణ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పైసా వసూల్’. ఈ సినిమాలో బాలయ్యను.. అభిమానులు ఎలా చూడానుకున్నారో అలా.. చూపించారు. ఇంకా చెప్పాలంటే.. ఓ...
ఆంధ్రప్రదేశ్ లోని మూడు చారిత్రక కట్టడాలను కేంద్ర ప్రభుత్వం ఆదర్శ స్మారకాలుగా గుర్తించింది. నాగార్జునకొండ, శాలిహుండం, లేపాక్షి ఆలయాలకు ఈ గుర్తింపు దక్కింది.
వారసత్వ కట్టడాల దత్తత పథకంలో భాగంగా ఏపీలోని పలు చారిత్రక...
బౌలర్ దీపక్ చాహర్ ఆల్ రౌండ్ ప్రతిభతో కొలంబోలోని ప్రేమదాస స్టేడియం లో జరిగిన జరిగిన రెండో వన్డేలో కూడా శ్రీలంకపై అద్భుత విజయం సాధించి సీరీస్ ను కైవసం చేసుకుంది ఇండియా. ...