ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్కు ఈరోజు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని...
మన రాష్ట్రానికి సంబంధించిన నీటి హక్కులు, జల విధానంపై స్పష్టంగా, గట్టిగా మాట్లాడే వ్యక్తులు కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నీటి ప్రాజెక్టులు ‘వనరులు-సవాళ్లు’ అంశంపై విజయవాడలో...
అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఉపనేత కె. అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని, ఈ మేరకు ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్...
నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడు. హంతక ముఠాతో చేతులు కలిపారని నాకు సమాచారం వచ్చిందని బిజెపి నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు మీ...
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, తమిళ దర్శకుడు లింగుసామి కాంబినేషన్లో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి ఈ భారీ...
Q.నేను గత ఇరవై ఏళ్లుగా విదేశాల్లో ఉన్నాను. నాదీ వైవాహిక సమస్యే. నాకు, నా భార్యకు మధ్య సరయిన అనుబంధం లేదు. ఒకే ఇంట్లో ఉంటున్నా మా మనసులు ఎప్పుడో విడిపోయాయి. అసలు...
టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ కోవిడ్ కారణంగా ఒలింపిక్స్ కు దూరమైంది. అమెరికాకు చెందిన ఈ యువ సంచలనం ఇటీవలి కాలంలో తన ఆటతీరుతో టెన్నిస్ అభిమానుల ప్రసంశలు అందుకుంటోంది.
‘కోవిడ్ కారణంగా టోక్యో...
రాష్ట్రంలోని వివిధ అంశాలపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మల్కాజ్ గిరి ఎం.పీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
నేను తెలంగాణ లోని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి లోకసభ...
పాకిస్తాన్ లో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది చనిపోయారు. మరో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం సియాల్ కోట్...
తిరుపతి లోక్ సభకు ఎన్నికైన డా. ఎం. గురుమూర్తి నేడు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. వెంటనే స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా కొత్తగా...