కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు.. ‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా...
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంతవరకూ రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు విమర్శించారు. వ్యవసాయాన్ని నాశనం చేయడమే సిఎం జగన్ అజెండా...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ సమావేశాల్లో పోరాటం చేస్తామని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఈ విషయమై సంబంధిత కేంద్ర మంత్రులను, అధికారులను కలుస్తామని చెప్పారు....
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం 19,15,501 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,792 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. క్రితంరోజు కంటే 23 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో...
కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో బోనాలు ఉత్సవాలను కూడా చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ రాజధాని...
నందమూరి నటసింహం బాలకృష్ణతో.. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ‘అఖండ’ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.....
Some Tips To Follow For Easy Sleep :
అర్ధ రాత్రి ఓ పెద్దాయన నిద్ర పట్టక పచార్లు చేస్తున్నాడు. అప్పుడే రూమ్ లోంచి మనవడు బయటకొచ్చి ఫ్రిడ్జిలో కూల్ డ్రింక్ తీసుకుని...
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళంలో విజయం సాధించిన ‘రాక్షసన్’కు ఇది రీమేక్. తెలుగులో కూడా ఈ సినిమా సక్సస్ అయ్యింది. దీనితో రమేష్ వర్మ.....
Effects of Social Media on Marriage and Family :
దినపత్రికల జోనల్ పేజీలు, క్రైం కాలమ్స్ చూస్తే రోజూ ఎన్నో నేరాలు, ఘోరాలు కంటికి కనిపించనంత చిన్న వార్తలుగా ఉంటాయి. అలా...
ఎనర్జిటిక్ హీరో రామ్, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా ఓ భారీ చిత్రం రూపొందుతోంది. దీనికి తమిళ దర్శకుడు లింగుసామి దర్శకుడు. తెలుగు, తమిళ్ లో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్...