Wednesday, August 19, 2026

భారతీయ విద్యార్థులకు మరిన్ని వీసాలు

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెల్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త. భారతీయ విద్యార్థులకు వీసా అపాయింట్మెంట్ స్లాట్స్ మరిన్ని పెంచుతామని ఢిల్లీ లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న స్లాట్స్ పెంచుతామని...

చైనా దుష్ట పన్నాగంతో తైవాన్ జలసంధిలో ఉద్రిక్తత   

తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు శాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. శాంతి, సుస్థిరతలకు విఘాతం వాటిల్లితే పరిణామాలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని పరోక్షంగా చైనాను హెచ్చరించింది....

సిరిసిల్ల మరో కోనసీమ : కేటియార్

ఒకప్పుడు దుర్భిక్షంగా ఉన్న సిరిసిల్ల ప్రాంతం ఇప్పుడు మరో కోనసీమలాగా మారుతోందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కేటియార్ వ్యాఖ్యానించారు. కేసిఆర్ ది పేదల ప్రభుత్వమని, పేదవారి కళ్ళలో సంతోషం...

“సోని లివ్” ఓటీటీ తెలుగు హెడ్ శ్రీధర్ రెడ్డి

టాలీవుడ్ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికి మరో అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ ఎంటర్ టైన్ మెంట్ లో లెజెండ్ గా పేరున్న కంపెనీ సోని తన ఓటీటీ విభాగం "సోని...

పెట్రో కారిడార్ కు కేంద్రం సుముఖం : గౌతమ్ రెడ్డి

25 వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వ్యవస్థాపక నిర్మాణాల దృష్ట్యా సమగ్ర ఇంటిగ్రేటెడ్...

రెండు కోట్ల రూపాయల వార్షిక వేతనం

Hyderabad Girl Bags Rs 2 Crores Job At Microsoft :  ప్రతి ఒక్కరూ కలలు కంటారు. తమ కలలు నిజం కావాలని కోరుకుంటారు. వాటిని సార్థకం చేసుకునేవారు తక్కువ. పట్టుదల, అందుకు...

‘తలపాగా’ వివాదంపై వెల్లంపల్లి స్పందన

తలపాగా విషయాన్ని కూడా రాజకీయం చేయడం అశోక్ జగపతి రాజుకు తగదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కరోనా దృష్ట్యా అధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సింహాచలం దేవస్థానాన్ని...

పొత్తిళ్ళలో పాపాయికి పోలీసు కాపలా

సాధారణంగా కిడ్నాపులు డబ్బు కోసమే జరుగుతాయి. అందుకే డబ్బున్న మారాజులు సెక్యూరిటీ పెట్టుకుంటూ ఉంటారు. మరి పేదింటి వారి సంగతి? వారి పిల్లలు కిడ్నాప్ అయితే పట్టించుకుంటారా? ఆ బాబు వయసు రెండునెలలు మాత్రమే. తల్లిదండ్రులు...

ఈటెలపై మావోల ఫైర్

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసియార్ అవలంబిస్తున్న ఫ్యూడల్, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నఈటెల రాజేందర్ బిజెపిలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ...

ట్విట్టర్ పై చర్యలకు కేంద్రం సిద్ధం

బహుళ ప్రజారరణ పొందిన సామాజిక మాధ్యమం ట్విట్టర్ పై చర్యలకు కేంద్రం సమాయాత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త ఐటి నిబంధనలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నందుకు కేంద్రం కన్నెర్ర...

Most Read