Saturday, August 15, 2026

గుజరాత్ లో అన్ని స్థానాలకు పోటి – అరవింద్ కేజ్రివాల్

రాబోయే ఎన్నికల్లో గుజరాత్ లోని అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి ఆమ్ ఆద్మీపార్టీ తలపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు.  2022 లో జరిగే ఎన్నికల్లో 182...

డబూ రత్నాని క్యాలెండర్లో విజయ్ దేవరకొండ

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నేషనల్ వైడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.యూత్ లో ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ లో నిలిచాడు. పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ...

డబ్ల్యూటిసి విజేతకు రూ. 11 కోట్ల ప్రైజ్ మనీ

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటిసి) విజేతకు 1.6 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీని (11 కోట్ల 71లక్షల రూపాయలు) ఐసిసి ప్రకటించింది. ఇండియా- న్యూజిలాండ్ జట్ల మధ్య ఇంగ్లాండ్ లోని...

చైనా వ్యాక్సిన్ కు  తైవాన్ నిరాకరణ

తైవాన్ లో కోవిడ్ రెండో దశ సీరియస్ గానే ఉంది. దేశ ప్రజలకు ఇచ్చేందుకు సరిపడ వ్యాక్సిన్ నిల్వలు లేవు. అయినా సరే చైనా నుంచి దిగుమతి చేసుకునే ప్రసక్తే లేదని తైవాన్...

‘పుష్ప’పై  బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తుంటే.. కథనాయిక రష్మిక...

గవర్నర్‌ తో సిఎం భేటి: ఎమ్మెల్సీలకు ఆమోదం

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సిఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ కాసేపటికే గవర్నర్ కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీ...

మాన్సాస్ పై తీర్పు హర్షణీయం: చంద్రబాబు

ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి నియామకాన్ని రద్దు చేస్తూ, చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు స్పందించారు. మాన్సాస్...

సీసీసీ ఆధ్వర్యంలో టివి ఆర్టిస్టులకు వ్యాక్సిన్

కరోనా క్రైసిస్ ఛారిటి ఆధ్వర్యంలో సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ...

కౌలు రైతులకు రుణాలివ్వండి : బ్యాంకర్లతో సిఎం

కౌలు రైతులకు రుణ సదుపాయం కల్పించడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు.  గ్రామాల స్థాయిలో ఆర్బీకేలు ఉన్నాయని, ఇ– క్రాపింగ్‌ కూడా గ్రామ సచివాలయాల స్థాయిలో చేస్తున్నామని,...

ప్రైవేటు వైద్యులకూ ప్రభుత్వ భరోసా!

కోవిడ్ సేవలందిస్తున్నసమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది కుటుంబాలకు కూడా ఆర్ధిక సహాయంపై పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ విధుల్లో...

Most Read