బయోలాజికల్ ఇవాన్స్ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ‘కార్బివ్యాక్స్’ కేంద్ర ప్రభుత్వం ౩౦ కోట్ల డోసులు కొనుగోలు చేయనుంది. సెప్టెంబర్ నాటికి ఈ డోసులు అందుబాటులోకి వస్తాయని నీతి ఆయోగ్ సభ్యుడు వి...
రాజస్థాన్ లోని థార్ ఎడారి ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గలేదు. జూన్ మొదటి వారం గడిచినా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిగా ఉన్న వాతావరణంతో ప్రజలు సతమతమవుతున్నారు. మరో...
కరోనా కష్ట సమయంలో ప్రజలకు విశేష సేవలందిస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్కు అండగా ఉంటాని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటించారు. విధులు నిర్వహిస్తూ కరోనా వైరస్ కారణంగా ప్రాణాపాయ స్థితిలో పక్కరాష్ట్రంలో...
అంతర్జాతీయ వేదికపై భారత్ కు మరోసారి సముచిత స్థానం దక్కింది. ఐక్యరాజ్యసమితి ముఖ్యమైన విభాగాల్లో ఒకటైన ఆర్థీక, సామాజిక మండలికి భారత దేశం ఎంపికైంది. ఈ మండలిలో ఇండియా 2022 నుంచి 2024...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్ దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ...
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపిలో చేరడానికి నిశ్చయించుకొని తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈటెల నిజంగా ఉద్యమకారుడైతే బిజెపిలో చేరి ఉండేవారు కాదని,...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించిన ఉచిత వ్యాక్సిన్ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో ప్రకటించిన జాతీయ వ్యాక్సిన్ విధానంలో మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కరోనా కేసుల...
కొంతమంది వ్యక్తులు తొత్తులుగా, బానిసలుగా మారిపోయి తనపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని అలాంటి వారికి ఖబడ్దార్ అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ప్రగతి భవన్ ఇచ్చిన రాతలు పట్టుకొని తనపై...
చిరు వ్యాపారులను ఆదుకునేందుకే ‘జగనన్న తోడు’ కార్యక్రమాన్ని తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రెండో విడతలో ఈ పథకం కింద చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికీ 10 వేల...
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పుష్ప సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నారు. మొదటి పార్ట్ ను ఈ...