వాక్సినేషన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. నేడు జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. త్వరగా వాక్సినేషన్ ను...
దర్శకరత్న దాసరి నారాయణరావు 150 సినిమాల మైలురాయిని చాలా ఈజీగా దాటి.. అత్యధిక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడుగా చరిత్ర సృష్టించి గిన్నిస్ బుక్ లో స్ధానం సంపాదించుకున్నారు. స్టార్ హీరోలతో భారీ చిత్రాలు...
ఈటెల రాజేందర్ కు ప్రభుత్వంలో, పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని, అసైన్డ్ భూములు ఆక్రమిచారని తేలినందునే చర్యలు తీసుకున్నారని తెలంగాణా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పి ఎల్)-2021 ను రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఐపిఎల్లో ఆడుతున్న...
దక్షిణాదిలో అందులోనూ ప్రత్యేకించి తమిళనాడులో టిఫిన్లలో ప్రముఖమైనది ఇడ్లీ సాంబార్. నాణ్యతను బట్టి అయిదు రూపాయలు మొదలుకుని ఇరవై అయిదు రూపాయలవరకూ ఉంటుంది ఒక ఇడ్లీ ధర. హోటల్ బట్టి ధర మారుతుంది....
ఆంధ్ర ప్రదేశ్ సమాచార హక్కు కమిషర్లుగా సీనియర్ పాత్రికేయుడు ఉల్చాల హరిప్రసాద్, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరో 5 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వెంటనే వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు....
ఏడవాలో? నవ్వాలో? అర్థం కాని వార్త ఇది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి వేగానికి, ఉధృతికి దేశంలో ఏ ఆసుపత్రిలో బెడ్లు చాలడం లేదు. ఐ సి యూ ల్లో వెంటిలేటర్లు చాలడం...
అక్కినేని హీరోల మల్టీస్టారర్ మనం రావడం.. ఆ సినిమా అక్కినేని ఫ్యామిలీ హీరోలకే కాకుండా.. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని చిత్రంగా నిలవడం తెలిసిందే. మనం సినిమా వచ్చిన తర్వాత...
హ్యాపీడేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తొలి చిత్రంతోనే యూత్ ని బాగా ఆకట్టుకున్న హీరో వరుణ్ సందేశ్. ఆతర్వాత కొత్త బంగారులోకం, కుర్రాడు, ఏమైంది ఈవేళ తదితర చిత్రాల్లో నటించి మెప్పించినా...