తాలిబాన్ అంటే ఉగ్రవాదులు కాదని వారు కూడా సాధారణ పౌరులేనని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కొత్త బాష్యం చెప్పారు. సాయుధులైన కొంత మందిని చూపి అందరు ఉగ్రవాదులే అనటం సమంజసం కాదని...
జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది రెండో విడతగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ. 693.81 కోట్లను...
India origin Justin Narayan wins MasterChef Australia Winner 13 :
అప్పుడప్పుడే టీనేజ్ లో ప్రవేశిస్తున్న 13 ఏళ్ళ పిల్లవాడు ఎలా ఉంటాడు? తరచుగా మారే మూడ్ స్వింగ్స్ తో, చికాకుగా...
బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బిజెపి ఓటమి కోసం అందరు కలిసిరావాలని పిలుపు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన దిశా బిల్లు వెంటనే ఆమోదించాలని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖమంత్రి స్మృతి ఇరానీకి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. నేడు పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీలు స్మృతి...
రాష్ట్రంలోని గొల్ల కురుమ లందరూ ఆర్థికాభివృద్ధి సాధించేందుకె రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్...
దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా టి. ఆర్.ఎస్ పార్టీ తన కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా గుర్తించి వారికి బీమా వసతి కల్పించిందని గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల...