Monday, September 30, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఓటర్ల జాబితాలో అక్రమాలు: జీవీఎల్ ఆరోపణ

సంక్షేమ పథకాల అమల్లో జగన్ ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని బిజెపి రాజ్యసభ సభ్యుడు  జివిఎల్ నరసింహారావు  ఆరోపించారు. బిజెపి కార్యకర్తలు అని తెలియగానే వారికి హక్కుగా లభించే పధకాలను కూడా కట్ చేస్తున్నారని...

నేడు చీమకుర్తికి సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించి అనతరం జరిగే...

ఈ నాలుగూ ప్రధానాంశాలు: స్పందనలో సిఎం

గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నాలుగు గ్రామాల...

ముద్రగడ విషయంలో ఏమైంది: కొడాలి

కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ నాడు ముద్రగడ పద్మనాభం దీక్ష చేసినప్పుడు చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టారో పవన్ కళ్యాణ్ కు తెలియదా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ...

లేపాక్షి భూములపై ప్రజా, న్యాయ పోరాటం: కేశవ్

అత్యంత విలువైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను అతి తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, పిఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. లక్షల...

ప్రకాశం పంతులుకు సిఎం నివాళి

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో...

పవన్ కు ప్యాకేజీ డీల్ కుదిరింది: దాడిశెట్టి

పవన్ కళ్యాణ్ ను చిరంజీవికి తమ్ముడు అనాలా, చంద్రబాబుకు దత్తపుత్రుడు అనాలా అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ప్రశించారు. పవన్ కు టీడీపీతో డీల్ ఓకే అయిపోయిందని,...

వైసీపీ ముక్త ఆంధ్ర ప్రదేశ్ మా నినాదం : పవన్

వైసీపీ ముక్త ఆంధ్ర ప్రదేశ్ జనసేన నినాదమని, దీనితోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమని, దీనికి సంబంధించి...

రాష్ట్రపతిని కలుసుకున్న సిఎం జగన్

భారత రాష్త్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కలుసుకుని శుబాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం నేడు పార్టీ నేతలు విజయసాయి...

రాజకీయ ప్రాధాన్యత లేదు: కిషన్ రెడ్డి

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హీరో  జూనియర్ ఎన్టీఆర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వారిద్దరి మధ్యా...

Most Read