Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ద్రౌపది ముర్ముకు సిఎం జగన్ శుభాకాంక్షలు

భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ మెజార్టీతో ఆమె సాధించిన ఈ విజయం తమ పార్టీ వైఎస్సార్చీపీ బలంగా...

అభివృద్ధి లక్ష్యాల రిపోర్టింగ్ కూడా ముఖ్యం: సిఎం

Review: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సాధనకు గతంలో ఎప్పుడూ ఇంత ప్రయత్నం జరగలేదని,  ఇంత బాగా చేస్తున్నా సమర్థవంతమైన రిపోర్టింగ్‌ లేకపోతే  లాభం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

సిఎంకు పాలిటెక్నిక్ లెక్చరర్ల కృతజ్ఞతలు

పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ జేఏసీ ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఏఐసీటీఈ పేస్కేల్స్‌– 2016 ను పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌కు వర్తింపజేస్తూ...

గోదావరి జిల్లాల నుంచే చైతన్యం రావాలి: బాబు

శ్రీలంక ప్రజలకంటే ఏపీ ప్రజలకు భరించే శక్తి ఎక్కువగా ఉందని టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రం అప్పులు, ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయినా ప్రజల్లో ఇంకా పోరాట స్ఫూర్తి...

టిడిపి నేతలు భాష మార్చుకోవాలి: అంబటి

పోలవరం ప్రాజెక్ట్  నిర్మాణంలో జాప్యానికి ఏపీ ప్రభుత్వం కారణమని కేంద్రం చెప్పిందని, గత ప్రభుత్వ కాలంలో తీవ్రమైన జాప్యం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కేవలం ప్రస్తుత...

ఇప్పుడే ఎలా చెబుతాం? సోము

భవిష్యత్ రాజకీయాలపై ఇప్పుడే ఎలా చెబుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.  సిఎం రమేష్  రాబోయే కాలంలో ఏపీ టిడిపిలో ఏక్ నాథ్ షిండే అంటూ విజయవాడ లోక్ సభ...

రెండు నెలల్లో మిగిలిన పోర్టులకూ భూమిపూజ

Ports: రాబోయే కాలంలో మన రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ప్రతి 50కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కానీ లేదా ఒక పోర్టు గానీ  ఉండబోతుందని రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

సంక్షేమం కోసమా? స్వార్ధం కోసమా: కేశవ్

Welfare-Debts:  రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం అనేది ఓ బూటకమని, సంక్షేమం ముగుసులో  ఆర్ధిక అరాచకానికి పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఘాటుగా విమర్శించారు.  వివిధ పథకాలకు, ప్రాజెక్టులకు అంచనాలు నాలుగు...

రామాయంపట్నం పోర్టు పనులకు శ్రీకారం

Port: రామాయపట్నం పోర్టు పనులను  నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.  ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు  తెచ్చే సంకల్పంతో  ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి...

అనవసర వివాదాలు వద్దు: రాంబాబు సూచన

Don't make it: పోలవరం నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులూ పెండింగ్ లో లేవని,  అన్నిఅంశాలూ పరిశీలించాకే అనుమతులు వచ్చాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.  పోలవరం ఫుల్...

Most Read