Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

తులాభారం మొక్కు తీర్చుకున్న సిఎం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మరోసారి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తులాభారం మొక్కు తీర్చుకున్నారు. సీఎంకు ఆలయం వద్ద టీడీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ కె ఎస్‌...

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఐదవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మొదట బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద...

స్వచ్ఛందంగా వస్తేనే…: సిఎం స్పష్టం

ఎయిడెడ్‌ స్కూళ్లపై ప్రభుత్వ విధానాన్ని బలవంతంగా రుద్దడంలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అందరికీ గట్టిగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఎయిడెడ్‌ యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగిస్తే...

అలిపిరి వద్ద గో మందిరం ప్రారంభం

తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద మెట్ల మార్గం పైకప్పు పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గో మందిరాన్ని కూడా సిఎం ప్రారంభించి గో మాతకు ఆహారం...

బాబూ! కుట్రలు మానుకో: సజ్జల

చంద్రబాబు కుట్రల వల్లే పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం నిలిచిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ ఇళ్ళ నిర్మాణం పూర్తయితే వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే దుగ్ధతోనే...

నేడు తిరుమలకు సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుమలకు రానున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఐదవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మధ్యాహ్నం...

అన్నపూర్ణగా, మహాలక్ష్మిగా….

ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు (అక్టోబర్ 11, సోమవారం)  రెండు రూపాల్లో భక్తులకు ఆశీస్సులు అందిస్తూ కనువిందు చేయనున్నారు.  శుద్ధ పంచమి, షష్టి తిథులు ఒకేరోజు వచ్చినందున  మధ్యాహ్నం 12...

ఆ ఇద్దరికీ విశ్వసనీయత లేదు: కొడాలి

చంద్రబాబుకు తన మీద తనకే నమ్మకం లేదని, కొడుకు లోకేష్ మీద అసలు లేదని, అందుకే ఇప్పుడు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ ను దువ్వుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి...

కుప్పంలో చంద్రబాబు పర్యటన

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 12 నుంచి 14 వరకూ మూడు రోజులపాటు అయన పర్యటన కొనసాగనుంది. 12న...

శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ

దేవీ నవరాత్రులలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ నేడు (అక్టోబర్ 10, ఆదివారం) నాలుగో రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా...

Most Read