Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నిలిచేది అమరావతే: చంద్రబాబు

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం నేటికి 1200 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అమరావతి రైతులకు...

Srirama Navami: భద్రాచలం తరహాలో రామతీర్థం అభివృద్ధి: బొత్స

రామతీర్థం దేవాలయాన్ని భద్రాచలం తరహాలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం గ్రామంలో ఉన్న శ్రీ కోదండరామస్వామీ దేవస్థానంలో జరిగిన...

YS Jagan: నిధులు త్వరగా వచ్చేలా చూడండి: సిఎం జగన్

రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే విడుదలయ్యేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో...

బాబు ఓ మ్యానిపులేటర్ : అంబటి విమర్శ

రాష్టాన్ని 14 సంవత్సరాలపాటు పరిపాలించిన చంద్రబాబు సర్వనాశనం చేశారని, ఆయన ఇప్పుడు ఏం పునర్నిర్మాణం చేస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకొని వైఎస్సార్...

శ్రీ రామనవమి వేడుకల్లో అపశృతి

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో ఈ ఉదయం  నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది.  ప్రమాదవశాత్తు పందిళ్లు మంటకు ఆహుతయ్యాయి. అదృష్ట వశాత్తూ...

Lokesh Selfie Challenge: అదే మా బలహీనత :లోకేష్

కియా పరిశ్రమ తీసుకురావడంలో నాటి సిఎం చంద్రబాబు కృషి ఎంతో ఉందని... పరిశ్రమల మంత్రి అమర్నాథ్ రెడ్డి, అధికారులు చొరవ తీసుకుని ఇక్కడ కియాను ఏర్పాటు చేయించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన...

చంద్రగిరి బరిలో మోహిత్ రెడ్డి !

రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి బరిలోకి దిగుతున్నట్లు సమాచారం.   ఈ మేరకు ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

Srirama Navami: సకల శుభాలు కలగాలి: సిఎం జగన్

శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు, రెండు...

TDP formation Day: తెలుగు జాతి కోసం పని చేశాం, చేస్తాం: చంద్రబాబు

విభజన జరిగినా రెండు తెలుగు రాష్ట్రాలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే సమన్యాయం చేయాలని నాడు డిమాండ్ చేశామని, రెండు కళ్ళ సిద్దాంతంతో ముందుకెళ్లామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం...

Paddy Procurement: రబీ ధాన్యం సేకరణకు సిద్ధం కండి: సిఎం జగన్

ఏప్రిల్‌15 నుంచి రబీ సీజన్‌ లో పండిన ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉంటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇప్పటికే 100శాతం ఇ క్రాపింగ్‌ పూర్తైందని వెల్లడించిన...

Most Read