Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మార్చి 23నుంచి జగనన్నకు చెబుదాం

జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మార్చి 23నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెడుతోంది.  ప్రభుత్వానికి వచ్చే ప్రతి అర్జీని సీరియస్ గా తీసుకొని  దాన్ని నిర్దిష్ట కాలపరిమితి లోగా పరిష్కరించేందుకు ఈ  కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నట్లు రాష్ట్ర...

మైనార్టీలకు మంచి చేసిన చరిత్ర మాది’: లోకేష్

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మైనార్టీ కార్పొరేషన్ ను పునరుద్ధరించి పేదవారిని ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం తొలిసారిగా...

చిరుధాన్యాలతో సిఎం చిత్రపటం

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతమైన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని మంత్రి గుడివాడ అమర్నాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మోకా విజయ్...

మంత్రులు, అధికారులకు సిఎం అభినందన

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అభినందించారు.  విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్‌...

మహిళా దినోత్సవ వేడుకలు-50 వేల మందితో ర్యాలీ

రేపు మార్చి 8న  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరంలో సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్ధులు, మహిళ సంఘాలు,  సచివాలయ మహిళా ఉద్యోగులు  మొత్తం 50 వేల మంది మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లా...

లోకేష్ పాదయాత్రలో వంగావీటి రాధా

వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జన సేన పార్టీలో చేరుతున్నట్లు కొంతకాలంగా వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది.  నారా లోకేష్ చేపట్టిన  యువ గళం పాదయాత్ర ప్రస్తుతం అన్నమయ్య...

మూడో విడత కంటి వెలుగు ప్రారంభం

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ను మార్చి 15న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడో విడత కంటి వెలుగు...

ఒప్పందాలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు: గుడివాడ

గ్లోబల్  ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా పారిశ్రామిక అభివృద్ధి విషయంలో ఇప్పటివరకూ విపక్షాలు తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టగలిగామని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ...

అది లోకల్ ఫేక్ సమ్మిట్ : లోకేష్

సిఎం జగన్ తన కుటుంబం ఎప్పటినుంచో పోటీ చేస్తున్న పులివెందుల నుంచి పోటీ చేసి గెలిచారని, తాను ఒక చాలెంజ్ గా తీసుకొని మంగళగిరి నుంచి పోటీ చేశానని టిడిపి ప్రధాన కార్యదర్శి...

నంద్యాల జిల్లాలో పులి పిల్లలు

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం లో పెద్ద పులి పిల్లలు కలకలం రేపాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గ్రామస్థులు గుర్తించారు. ఇటీవలే జన్మించిన ఈ...

Most Read