Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఏప్రిల్ 5న ఒంటిమిట్టకు సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 5న వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో పర్యటించనున్నారు. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో  తిరుమల తిరుపతి దేవస్థానం...

AP Cabinet: క్యాబినెట్ మార్పులు లేవు: పేర్ని నాని

‘వై నాట్ పులివెందుల’ అంటూ కొందరు మాట్లాడుతున్నారని, జగన్ ఓడిపోతారని కలలు కంటున్నారని... అదే నిజమనుకుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లలో ఒకరు పోటీ అక్కడినుంచి చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని...

వైజాగ్ ఉక్కు- తెలుగు ప్రజల హక్కు: కేటిఆర్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, దీన్ని కూడా కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానాలని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటిఆర్)...

రేపటి మీటింగ్ పై సర్వత్రా ఉత్కంఠ

రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రీజినల్ కోర్దినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని సిఎం...

Botsa: ముందస్తుకు అవకాశం లేదు: బొత్స

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు పోయినంతమత్రాన పెద్దగా వచ్చే మార్పేమీ ఉండదని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలపై సమీక్షించుకొని ముందుకెళ్తామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు....

TDP-Janasena Alliance: టిడిపి గెలుపు ఏకపక్షమే: గంటా

పొత్తుల అంశంపై ఎన్నికల ముందే నిర్ణయాలు ఉంటాయని, కానీ రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేయాలని మెజార్టీ ప్రజలు కోరుతున్నారని టిడిపి నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యక్యానించారు.  అధికార పార్టీ వ్యతిరేక...

BJP-AP: కేంద్ర పార్టీకి నివేదిక పంపాం: సోము

తమ పార్టీ జాతీయ కార్యదర్శి వై. సత్య కుమార్ వాహన శ్రేణిపై దాడిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్రమైన...

Land Survey: భవిష్యత్ తరాలకు ఉపయోగం: సిఎం

జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అత్యంత ప్రాధాన్యతాంశమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద స్థాయిలో...

Satya Kumar: తాడేపల్లి ఆదేశాలతోనే దాడి: సత్య

ముందస్తు ప్రణాళిక ప్రకారమే తమపై దాడి జరిగిందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆరోపించారు. దాడి జరుగుతుంటే పోలీసులు వారిని ఆపాల్సింది పోయి తమను వెళ్ళిపొమ్మని ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. అమరావతి...

YSRCP: వచ్చే ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్: మేకపాటి విక్రమ్

మేకపాటి కుటుంబం ఎప్పటికీ వైఎస్ జగన్ తోనే ఉంటుందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు.  కానీ తాము పార్టీ మారుతున్నట్లు కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన...

Most Read