Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కత్తి మహేష్ మృతి

సినీ, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు కత్తి మహేష్ మృతి చెందారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొదుతున్న మహేష్ కాసేపటి క్రితం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జూన్ 26 న మహేష్ ప్రయాణిస్తున్న వాహనం...

మతం వ్యక్తిగతం, దేశం ప్రధానం: సోము

వ్యక్తిగతంగా ఎవరు ఏ మతాన్ని అవలంబించినా, దేశాన్ని గౌరవిచాలన్నదే బిజెపి అభిమతమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మతం అనేది వ్యక్తిగతమైనది, దేశం ప్రధానమైనదని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి...

జశ్వంత్ కుటుంబానికి అండగా ఉంటాం

అమర జవాన్ మరుప్రోలు జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని దరివాడ కొత్తపాలెంలో సైనిక లాంచనాలతో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత,...

ఇకపై తెలుగు-సంస్కృత అకాడమి

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ‘తెలుగు-సంస్కృత అకాడమి’గా పని చేయనుంది. మొత్తం నలుగురు సభ్యులను బోర్డ్ అఫ్ గవర్నర్లుగా, యూ.జి.సి. నుంచి ఒక నామినీ...

అంతా బాబు వల్లే: డిప్యూటీ సిఎం

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వల్లే జల వివాదం ఏర్పడిందని ఏపి డిప్యూటీ ముఖ్యమంత్రి కే. నారాయణ స్వామి ఆరోపించారు. కృష్ణా జలాల వివాదంపై చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు బహిరంగంగా తన అభిప్రాయం...

ప్రభుత్వం సమాధానం చెప్పాలి: పయ్యావుల

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కేంద్రం రాసిన లేఖ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలుగుదేశం ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటి చైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. కేంద్రం రాసిన లేఖను అయన...

క్రికెట్ ఆడిన సిఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. వైయస్‌ఆర్‌ కడప జిల్లాలో రెండోరోజు పర్యటనలో భాగంగా కడప నగరంలో సుమారు రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు,...

బద్వేలు అభివృద్ధికి రూ.500 కోట్లు: సిఎం

బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ‘ఈ నియోజకవర్గం అత్యంత వెనకబడిన ప్రాంతం. ఇక్కడ ఎంత చేసినా తక్కువే. ఇక్కడి ప్రజలు ఎల్లప్పుడూ...

మీ విధానం ఏమిటి? కింజరాపు

విశాఖ స్టీల్ ప్లాంట్ వ్రైవేటీకరణపై జగన్ ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా వెల్లడించాలని టిడిపి నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ రాయుడు డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏమి...

సిఎంల చర్చలు అవాస్తవం : రోజా

రేవంత్ రెడ్డి కోవర్ట్ రెడ్డిగా మారిపోయారని నగరి ఎమ్మెల్యే, ఏపీఏఐఐసి చైర్ పర్సన్ ఆర్కే రోజా విమర్శించారు. తన ఇంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు జగన్, కెసియార్ లు మంతనాలు జరిపారని రేవంత్ చెప్పడంపై...

Most Read