Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

YS Jagan: క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో శ్రీ శోభకృత్‌ నామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డిలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి...

Chandrababu Naidu: ఉగాది వేడుకల్లో చంద్రబాబు

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని తన స్వగృహంలో జరిగిన...

YS Jagan Wishes: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : సిఎం శుభాకాంక్షలు

శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్ళలో నూతన...

ధర్మ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం: కొట్టు

 హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఏడు ప్రముఖ దేవాలయాల ద్వారా పెద్ద ఎత్తున ధర్మ ప్రచార కార్యకమాన్ని చేపట్టనున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో ఏపీ...

Ragi Malt: మనంకాకపొతే ఇంకెవరు : సిఎం జగన్

గోరుముద్దను మరింత మెరుగ్గా అందించడానికే చేయడానికే స్కూలు పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పిల్లల్లో ఐరన్‌, కాల్షియం పెరగడానికి ఈ...

Nara Lokesh: మండలిలో ప్రజాగళం వినిపించండి

శాసన మండలికి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వాకాడ చిరంజీవి రావు, కంజర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి లు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను...

Ragi Malt: నేటినుంచి ‘గోరుముద్ద’లో రాగి జావ

జగనన్న గోరుముద్ద ద్వారా నేటి నుండి వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంప్‌ కార్యాలయం...

Skill-Scam: స్కిల్డ్‌ క్రిమినల్‌ చేసిన స్కామ్ ఇది : సిఎం

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు ప్రధాన ముద్దాయి అని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ...

Assembly Incident: సిఎంతో వైసీపీ దళిత ఎమ్మెల్యేల భేటీ

శాసనసభ ప్రాంగణంలోని  సిఎం కార్యాలయంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దళిత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.  శాసనసభలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడి ఘటనను...

New MLCs: నూతన ఎమ్మెల్సీలకు సిఎం అభినందన

పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికైన ఎంవి రామచంద్రా రెడ్డి, కర్నూలు సంస్థల నుంచి ఎన్నికైన ఏ. మధుసూదన్ లు నేడు అసెంబ్లీ ప్రాంగణంలోని సిఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌...

Most Read