Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సిఎం మడమ తిప్పారు: సోము

CM Back Step: అమరావతిపై శాసన సభ సాక్షిగా సిఎం జగన్ మడమ తిప్పారని  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు  విమర్శించారు. నేడు అసెంబ్లీలో రాజధానిపై సిఎం స్పందించిన తీరుని సోము తీవ్రంగా...

వికేంద్రీకరణపై వెనకడుగు లేదు: సిఎం జగన్

We are committed:  పరిపాలనా వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, రాజ్యాంగం ప్రకారం రాజధానిపై శాసనం చేసే అధికారం అసెంబ్లీకి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అన్నారు. అయినా...

చట్ట సభల ఔన్నత్యం నిలబడాలి: ధర్మాన

Don't interfere : వ్యవస్థలన్నీ ప్రజల కోసమే ఉన్నాయని...శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు వేటికవే స్వతంత్రంగా వ్యవహరించాలి తప్ప ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడం సరికాదని సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ...

అమరావతి ‘యాక్ట్ అఫ్ పార్లమెంట్’: లోకేష్

Its a Act: రాష్ట్ర విభజన పార్లమెంట్ లో జరిగిందని,  ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం పార్లమెంట్ లో పాస్ అయ్యిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అందులో...

మద్యం విక్రయాలు పెరగలేదా? అచ్చెన్న

Liquor Sales: జగన్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో మద్యం  విక్రయాలు పెరిగాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.  గతంలో 11, 569 కోట్లు ఉన్న విక్రయాలు ఇప్పుడు 24,714 కోట్ల...

నిన్న అసెంబ్లీలో… నేడు కౌన్సిల్ లో

Manjira: నిన్న అసెంబ్లీలో చిడతలు వాయించిన తెలుగుదేశం పార్టీ సభ్యులు నేడు కౌన్సిల్ లో అదే పని చేశారు. కల్తీ సారా పై చర్చ జరపాలంటూ నినాదాలు చేయడంతో పాటు, చిడతలు వాయించడం,...

రుషి కొండ వెంకన్న దర్శనాలు ప్రారంభం

Rishikonda Temple: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో  విశాఖ నగరం రుషికొండపై  రూపుదిద్దుకున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిన్నటి నంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.  రుషికొండలో సముద్రానికి అభిముఖంగా కొండపై తిరుమల...

ఆ బ్రాండ్లు అన్నీ వారివే: జగన్ ధ్వజం

Babu Brands: పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతగా ‘999 పవర్ స్టార్’, బావ మరిది కోసం ‘లెజెండ్ 999’పేరిట కొత్త మద్యం బ్రాండ్లు తీసుకు వచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి...

మహిళల భద్రతకు విప్లవాత్మక చర్యలు: సిఎం

Disha Vehicles:  రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మహిళలకు ఏ చిన్న అన్యాయం జరిగినా ప్రభుత్వం  ఎట్టి పరిస్థితుల్లోనూ...

అసెంబ్లీలో చిడతలు: స్పీకర్ ఆగ్రహం

Manjeeras in Assembly: అసెంబ్లీలో నిన్న విజిల్స్ వేసిన తెలుగుదేశం పార్టీ సభ్యులు నేడు చిడతలు వాయించి నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెం మరణాలపై వెంటనే చర్చ చేపట్టాలంటూ టిడిపి ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ...

Most Read