Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

TDP Mahanadu: పట్టాల పేరుతో రాజకీయ వికృత క్రీడ: కాల్వ

పట్టాల పంపిణీ పేరుతో అమరావతిలో రాజకీయ వికృత క్రీడకు  జగన్ ప్రభుత్వం తెరతీసిందని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ ఆరోపించారు. ఐదు శాతం భూమి పేదల ఇళ్ళ కోసం...

TDP Mahanadu: మహానాడుకు ప్రభుత్వం అడ్డంకులు: అచ్చెన్న

తెలుగుదేశం పార్టీ మహానాడుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో వైసీపీ ప్లీనరీకి ఏ విధంగా బస్సులు అందించారో, అలాగే మాకూ ఇవ్వాలని అధికారులకు...

CM Jagan: ఇకనుంచి సామాజిక అమరావతి: సిఎం జగన్

పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని దేశంలో వేల పోరాటాలు జరిగాయని, కానీ పేదలకు పట్టాలు ఇవ్వడానికి  ప్రభుత్వమే సుదీర్ఘ న్యాయపోరాటం చేసి సుప్రీంకోర్టుకు వెళ్లిమరీ 50వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వడం ఒక చారిత్రక ఘటన...

Buggana: అవి సాధారణ షరతులే: బుగ్గన

ఓర్వకల్ మండలం సోమయాజుల పల్లె నుంచి డోన్ వరకూ  రూ.630 కోట్ల అంచనాతో జరగనున్న జాతీయ రహదారి నిర్మాణ పనులకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భూమి పూజ చేశారు.  నంద్యాల జిల్లా...

AP CM Jagan: సీఆర్డీఏ పరిధిలో నేడు పట్టాల పంపిణీ

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో నేడు శుక్రవారం మరో ముందడుగు పడనుంది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు నేడు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు  ఈ ప్రాంతంలో 443.71 కోట్ల...

APPSC: గ్రూప్-1 & 2 పోస్టుల భర్తీకి సిఎం గ్రీన్ సిగ్నల్

గ్రూప్‌-1. గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్‌ సిగ్న్‌ ఇచ్చారు. ఈ ఉదయం అధికారులు పోస్టుల భర్తీపై వివరాలు ముఖ్యమంత్రికి అందించారు....

Jogi Ramesh: సెంటు భూమిలోనే టిడిపిని పాతరేస్తాం : జోగి ఫైర్

చరిత్రలో ఎక్కడైనా పేదలకు ఇళ్ళు ఇవ్వాలని ప్రభుత్వంపై విపక్ష పార్టీలు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని, దీనికి భిన్నంగా పేదలకు ఇళ్ళ కోసం  ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన స్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని...

Bonda Uma: రైతుల త్యాగాలు కించపరచడమే: ఉమా

అమరావతి రాజధానిని ఓ పధ్ధతి ప్రకారం నాశనం చేస్తోన్న సిఎం జగన్ ఇప్పుడు ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ అంటూ మరో నాటకానికి తెరదీశారని టిడిపి ప్రధాన కార్యదర్శి బొండా...

Margani: నాడు వెన్నుపోటు ఎందుకు, నేడు ఉత్సవాలు ఎందుకు: భరత్

మహానాడు పేరుతో రాజమండ్రిలోని రోడ్లన్నీ ధ్వంసం చేస్తున్నారని, మిషన్లు తీసుకొచ్చి గుంటలు పెడుతున్నారని పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ విమర్శించారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం జరిగిన చోట తెలుగుదేశం జెండాలు పెట్టారని ఆగ్రహం...

GVL: ఎప్పుడు ఏమి చేయాలో సిబిఐకి తెలుసు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రెవిన్యూ లోటు నిధులపై కొదరు విశ్లేషకులు, కొన్ని మీడియా సంస్థలు చౌకబారు విమర్శలు చేస్తున్నాయని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జివీఎల్ నరసింహారావు అసహనం వ్యక్తం...

Most Read