Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

అమ్మ ఒడిపై దుష్ప్రచారం తగదు : మంత్రి సురేష్

Don't mislead: అమ్మఒడి పథకం అర్హతకు సంబంధించి కొత్తగా నియమావళి రూపొందించలేదని, గతంలో కంటే ఇంకా ఎక్కువమందికి అవకాశం కల్పించడంకోసం నిబంధనలు సడలించామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...

కోలాహలంగా కోదండ రామయ్య కల్యాణం

Kodanda Rama:  ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వామివార్లకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అశేష భక్త జన సందోహం మధ్య...

రాయలసీమకు తలమానికం నాసిన్: బుగ్గన

NASIN: నూతనంగా ఏర్పడిన జిల్లాలో పాలసముద్రం వద్ద ఏర్పాటు చేయనున్న నాసిన్ కేంద్రం రాయలసీమ ప్రాంతానికే తలమానికం కానుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అన్నారు. శుక్రవారం నాసిన్...

భక్తులకు మరికొన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాదం

Anna Prasadam: తిరుమల కొండపై భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాద భవనంతో పాటు మరిన్ని ప్రాంతాలలో అన్న ప్రసాద కౌంటర్లు ఏర్పాట్లు చేసినట్లు టిటిడి ఛైర్మన్...

పోలవరంపై చిత్తశుద్ధితో ఉన్నాం: అంబటి

We are committed: పోలవరం ప్రాజెక్టుపై తెలుగుదేశం, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర జలవనరుల  శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేస్తారని, ఒక్కసారిగా...

జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే : జ‌గ‌న్

Good Friday: క‌రుణామ‌యుడైన ఏసు ప్ర‌భువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తరువాత ఆయ‌న పున‌రుజ్జీవించిన ఈస్ట‌ర్ సండే రోజు.. ఈ రెండూ మాన‌వాళి చరిత్ర‌ను మ‌లుపులు తిప్పిన ఘ‌ట్టాలని...

నారాయణకు సతీ వియోగం

Vasumathi Died: సిపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సతీమణి వసుమతి కన్నుమూశారు. ఆమె వయసు 65 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కుదుట పడిందని,...

అంబేద్కర్  ఆలోచలనకు మరణం లేదు: జగన్

Tributes to Intellectual: భారత రాజ్యంగ నిర్మాత, మేధావి డా. బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.  తాడేపల్లిలోని...

పోరస్ లో ప్రమాదం: ఆరుగురు మృతి

Porus Fire: ఏలూరు సమీపంలోని పోరస్  కెమికల్‌ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు...

చరిత్రలో నిలిచిపోతాయి: సిఎం జగన్

Nadu-Nedu:  ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాడు-నేడు చేపట్టిన తమ ప్రభుత్వంతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారుల పేర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు....

Most Read