Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బాబు కోసమే కాంగ్రెస్ పోటీ: వైఎస్ జగన్

తమ పార్టీ ఓట్లు చీల్చి తద్వారా చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. బాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్...

రాష్ట్రానికి జరిగిన కీడు ఎక్కువ బాధించింది: బాబు

వైసీపీ మూక వ్యక్తిగతంగా తన కుటుంబంపై చేసిన దాడి కంటే జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ద్రోహం తనను ఎంతో బాధపెడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వీరి చర్యల...

ఈర్ష్యతో సంక్షేమం అడ్డుకుంటున్నారు: జగన్

కేవలం ఎన్నికల కోసమే ఎప్పుడూ ఏపనీ తానూ చేయలేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం రెండు మూడు నెలల ముందు ఏ...

సంక్షేమ నిధుల విడుదలకు హైకోర్టు ఓకే

వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డిబిటి) ద్వారా అందిస్తున్న నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు అనుమతించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి  ప్రచార ఆర్భాటం లేకుండా...

పోలింగ్ తరువాతే సంక్షేమ నిధుల జమ : ఈసీ

రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయడంపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బటన్‌ నొక్కిన పథకాల నిధులను ఎన్నికలు పూర్తయిన తరువాతే జమ జమ చేయాలని...

బాక్సైట్ దోచుకున్నారు: చంద్రబాబు ఆరోపణ

నమ్మి ఓటేస్తే కాటేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గిరిజనుల కోసం తాను 16 పథకాలు తీసుకొస్తే వాటిని తీసేశారని.. అలాంటి  జగన్...

జగన్ ఫైర్: బాబువి ఊసరవెల్లి రాజకీయాలు

ఆరు నూరైనా.. నూరు ఆరైనా మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్స్ ఉండి తీరాల్సిందేనని, ఇది జగన్ మాట, వైఎస్సార్ బిడ్డ మాట అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి...

ఏపీలో మాఫియా పనిపడతాం : మోడీ

గతంలో దేశ విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఆరోపించారు. ఉత్తర, దక్షిణ భారత దేశాలు అంటూ విభజన సృష్టించడానికి విపక్షాలు...

జిల్లాకు ఏం చేశారు?: కిరణ్ పై మిథున్ రెడ్డి ఫైర్

ఆస్తులను కాపాడుకునేందుకే కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన్ను ప్రజలే హైదరాబాద్ కు తరిమేస్తారని రాజంపేట వైసీపీ ఎంపి అభ్యర్ధి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హెచ్చరించారు. తాము...

ఏపీ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి: షర్మిల డిమాండ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ కీ బాత్‌ను  కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వినాలని  ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం...

Most Read