Monday, August 3, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

లెగ్ పీసులు

"పొద్దున్నే కొమ్మలకు విరబూసిన పూలు కోద్దామని వెళితే...హాయిగా తల్లి ఒడిలో ఉయ్యాలలూగే మా గొంతు కోస్తావా? అని పూలు జాలిగా నోళ్ళు విప్పి ఏడుస్తుంటే...కోయలేక ఒట్టి చేతులతో వెనక్కు వచ్చేశాను ప్రభూ!" అని...

తమిళులను చూసి మనమేమి నేర్చుకోవాలి?

తమిళనాడు మధురై దగ్గర రాష్ట్ర పురావస్తు శాఖ తవ్వకాలు జరిపి 2800 సంవత్సరాల క్రితం వెల్లివిరిసిన తమిళ నాగరికతకు సంబంధించిన శాస్త్రీయమైన ఆధారాలు దొరికాయని ప్రకటించింది. నిజానికి దీన్ని అధికారికంగా నిరూపించాల్సింది, ప్రకటించాల్సింది...

హెల్త్ కేర్ రంగంలో ఏఐ నూతన ఆవిష్కరణలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), కృత్రిమ మేధస్సు... ఇప్పుడు ప్రపంచంలో మెజార్టీ ప్రజలు మాట్లాడుకుంటున్న ముఖ్యమైన అంశం ఇదే. ఐటితో మొదలైన ఈ ఏఐ ప్రభావం మెల్లగా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఫైనాన్స్, ఆటోమేషన్ రంగాలకూ...

ఒరిస్సావాసి వినూత్న ప్రయోగం

మొక్కలంటే చాలామందికి ప్రాణం. రకరకాల కుండీల్లో, నేలపైన పెంచి మురిసిపోతూ ఉంటారు. కొంతమంది పెరటితోటలు, మరికొందరు పూలమొక్కలు తమ ఇళ్లల్లో పెంచుతూ ఉంటారు. మొక్కలు, ఖరీదైన కుండీలు అపురూపంగా చూసుకుంటారు. వీరి కృషి...

మగువల మెదడు గట్టిది

ప్రతి పదిమందిలో కనీసం ముగ్గురు నలుగురు పరధ్యానంగానో, నిరాశగానో కనిపిస్తూ ఉంటారు. ప్రతి చిన్న సమస్యనూ పెద్దదిగా ఆలోచించడం... ఓర్పు, సహనం తగ్గిపోవడం.. సర్దుకుపోయే ధోరణి సన్నగిల్లడం... భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడం, జీవిత...

మనవెన్నే నిలిచేనా రైతు పేగు మాడితే?

పల్లవి :- పల్లెల్లో కళ ఉంది - పంటల్లో కలిముంది అని చెప్పే మాటల్లో విలువేముంది ? కళ్ళల్లో నీరుంది - ఒళ్ళంతా చెమంటుంది ఆ చెమ్మకు చిగురించే పొలమే ఉంది చరణం 1 చినుకివ్వని మబ్బుంది - మొలకివ్వని మన్నుంది కరుణించని...

సామాన్యుడికి చేరువలో వైద్య పరీక్షలు

అప్పట్లో ఆస్పత్రికి వెళ్తే మన జ్వరం ఎంతో చెక్ చేయడానికి ఒక థర్మా మీటర్ ను నోట్లో పెట్టి కాసేపు ఉంచి చూసేవారు. మరికొన్ని చోట్ల చంకల్లో పెట్టి చూసేవారు. కాలక్రమేణా డిజిటల్...

మధ్య వయసు మెలోడీస్?

గతంలో మహిళలు మిడిల్ ఏజ్ లో చిరాకుగా, భారంగా ఒక్కోసారి స్తబ్దుగా కనిపించేవారు. ఒకరకమైన నిరాశలో ఉండేవారు. ఇటీవలి కాలంలో మహిళలు స్నేహితులతో కలసి టూర్లకు వెళ్లడం, చిన్న చిన్న పార్టీలు చేసుకోవడం...

బి వి పట్టాభిరామ్ కన్నుమూత

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బివి పట్టాభిరామ్ మృతి చెందారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. తెలుగునాట నాలుగున్నర దశాబ్దాలుగా లక్షలాది మందికి ఆయన తన సలహాలు, సూచనల ద్వారా ప్రేరణ కలిగించారు....

జగన్నాటక సూత్రధారికి భక్తుల జేజేలు

పూరిలో జరిగే జగన్నాథ రథయాత్ర  లక్షలాది భక్తుల హరి బోల్, జై జగన్నాథ్ జయజయ ధ్వానాల మధ్య నయనానందకరంగా సాగింది. ఈ వార్షిక రథయాత్రకోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తారు....

Most Read