Monday, September 23, 2024
Homeజాతీయం

ఎంఎస్ స్వరాన వినాలనుకున్న గాంధీజీ

మద్రాసు ప్రెసిడెన్సీలో శాసనసభలో ఆవిష్కరించిన తొలి చిత్రపటం జాతిపిత గాంధీజీదే. అప్పటి దేశప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ 1948 జూలై 24వ తేదీన మహాత్ముని చిత్రపటాన్ని ఆవిష్కరించారు. నాటి కార్యక్రమంలో అలనాటి భారతదేశ గవర్నర్ జనరల్...

చీఫ్ జస్టిస్ గా యు.యు లలిత్ ప్రమాణస్వీకారం

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ లలిత్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీజేఐగా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి...

ఆ గ్రామాన్ని దారిలోకి తెచ్చిన చదరంగం

అది ఉత్తర కేరళలోని ఓ గ్రామం. పేరు మరోట్టిచల్. 1960, 70 దశకాల్లో ఆ ఊళ్ళో అధిక శాతం మంది మద్యం తాగుతూ అదే జీవితమని బతికేవారు. ఈ తాగుడు అలవాటుతో ఊళ్ళోనే...

గులాం నబీ ఆజాద్ రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో పలువురు నాయకులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వంతో...

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా

కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కొన్ని వారాల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఎల్లుండి (ఆగస్టు 28న) జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో తుది షెడ్యూల్‌ను నిర్ణయించనున్నట్లు గురువారం పార్టీ...

ఝార్ఖండ్​ సీఎంకు షాక్​- అనర్హత వేటుకు ఈసీ సిఫార్సు

ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్​ రమేశ్​ బైస్​కు ఈమేరకు నివేదిక సమర్పించింది. అధికార...

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణకు ఒక రోజు ముందు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్ జర్నలిస్టులకు తీపికబురు అందించారు. సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్‌ జర్నలిస్టులకు...

యూట్యూబ్‌లో కాంగ్రెస్ ఛానెల్ మాయం

సోష‌ల్ మీడియాలో వ్య‌క్తుల‌కే కాకుండా ప‌లు సంస్థ‌ల‌తో పాటు రాజ‌కీయ పార్టీల‌కు అప్పుడ‌ప్పుడూ షాక్ త‌గులుతూనే ఉంది. ఉన్న‌ట్లుండి ఆయా వ్య‌క్తులు, సంస్థ‌ల ఖాతాలు డిలీట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అదే...

బలపరీక్షలో నెగ్గిన నితీష్..బిజెపి వాకౌట్

బీహార్ అసెంబ్లీలో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. సర్కార్ కి అనుకూలంగా 160 ఓట్లు రాగా.. ప్రతికూలంగా ఒక్క ఓటు కూడా పడలేదు. 243 మంది సభ్యులున్న సభలో.....

బిహార్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు

బిహార్‌‌ సీఎం నితీష్ కుమార్ నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొంటున్నారు.  ఆర్జేడీ, కాంగ్రెస్ తో మ‌హా కూటమిగా ఏర్ప‌డిన నితీష్ కుమార్ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఎంగా...

Most Read