Saturday, September 21, 2024
Homeజాతీయం

జడ్ కేటగిరీ భద్రతకు ఒవైసీ నిరాకరణ

Asaduddin Owaisi Denies Z Category Security : కేంద్ర హోంశాఖ తనకు కేటాయించిన జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ తిరస్కరించారు. తన కారుపై కాల్పుల...

ఏపీ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్ట స‌వ‌ర‌ణకు డిమాండ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఇంకా పెండింగ్‌ లో ఉన్నవాటిని బడ్జెట్‌లో కేంద్ర ప్ర‌భుత్వం పట్టించుకోలేదని టీఆర్ఎస్, చేవేళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్‌రెడ్డి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు....

యు జి సి చైర్మన్ గా మామిడాల జగదీష్

Mamidala Jagdish  :యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మన్ గా తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ ను నియమిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు...

అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు

Firing Asaduddin Awaisi Convoy : అల్ ఇండియా ముస్లిం ఇత్తెహాదుల్ ముస్ల్మీన్ (ఏ ఐ ఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది....

యుపిలో మరోసారి బిజెపి దే అధికారం – అమిత్ షా

Bjp Once Again In Power In Up Amit Shah : ఉత్తరప్రదేశ్ లో ఈ దఫా భారీ మెజారిటీతో బిజెపి అధికారంలోకి రాబోతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా...

సంపాదన అంతా విద్యార్థులకే

మధ్యప్రదేశ్ లో పన్నా జిల్లా. ఖాందియా ప్రాంతంలో విజయ్ కుమార్ ఛాన్సోరియా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. రిక్షాలు తొక్కి, కూలి పనులు చేస్తూ చదువుకుని ఉపాధ్యాయుడయిన విజయ్ ఇప్పుడు జాతీయ వార్తల్లో వ్యక్తిగా...

రాజ్యాంగంపై కెసిఆర్ దిగజారుడు వ్యాఖ్యలు – పొంగులేటి

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ఉందని బిజెపి తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ తమిళనాడు రాష్ట్ర పార్టీ కో ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి...

ఉపముఖ్యమంత్రి మీద పల్లవి పటేల్ పోటీ

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మంత్రివర్గంలో పనిచేసి ఎన్నికల ముందర సమాజవాది పార్టీలో చేరిన బిజెపి నేతలకు తాజా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లభించింది. మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కుశినగర్...

సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రారంభం

Divya Kshetram  : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలో ముచ్చింతల్‌ దివ్యక్షేత్రం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికైంది. శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు బుధవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి....

ఇది జీరో బ‌డ్జెట్‌.. రాహుల్ గాంధీ ట్వీట్‌

Zero Budget Rahul Gandhi  : కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ బ‌డ్జెట్‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. బ‌డ్జెట్‌పై చాలామంది విప‌క్ష...

Most Read