Saturday, September 21, 2024
Homeజాతీయం

చైనా పేరెత్తాలంటేనే మోదీకి భయం: అసదుద్దీన్‌ ఒవైసీ

ప్రధాని నరేంద్రమోదీకి రాజకీయ నాయకత్వ లక్షణాలు లేవని, రాజకీయ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడంలో ఆయన విఫలమయ్యారని హైదరాబాద్‌ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో ఈ నెల 9న...

దళితుల హోదా కాపాడేందుకు అధ్యయన కమిటీ

దళితుల సామాజిక, ఆర్థిక హక్కులు కాపాడేందుకు, అలాగే వారికి ఎస్సీ హోదా కల్పించే విషయమై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని కేంద్ర సామాజిక న్యాయం మరియు ఎంపవర్మెంట్ మంత్రి ఏ నారాయణ స్వామి...

మోదీ సర్కారు నిజాలను దాస్తోంది – జైరామ్ రమేశ్‌

భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలపై కేంద్ర ప్రభుత్వం నిజాలను దాచిపెడుతున్నదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జైరామ్ రమేశ్‌ ఆరోపించారు. మోదీ సర్కారు తన రాజకీయ...

రోజుకు 90 వేల మందికే అయ్యప్ప దర్శనం

శబరిమలలో గరిష్ఠంగా రోజుకు 90 వేల మంది భక్తులకే అయ్యప్పస్వామి దర్శనం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు, అధికారులతో కేరళ...

గుజరాత్‌ సిఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్... భూపేంద్ర పటేల్‌తో ప్రమాణం చేయించారు. భూపేంద్ర పటేల్‌తో పాటు మంత్రులుగా హర్ష సంఘవి, జగదీష్ విశ్వకర్మ,...

మురికివాడల పునరుద్ధరణకు అవరోధాలు – కేంద్రం

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద మురికివాడల పునరాభివృద్ధిలో భాగంగా కాంక్రీటు ఇళ్ళు నిర్మాణానికి కేవలం 3.52 శాతం ఇళ్ళ కేటాయింపులే జరిగాయి. ఈ పథకంలోని ఇతర అంశాలతో పోలిస్తే మరికివాడల...

తమిళనాడులో మంత్రి వర్గవిస్తరణ

తమిళనాడులో వారసత్వ రాజకీయాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, డీఎంకే యూత్‌ వింగ్‌ సెక్రెటరీ ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రివర్గంలో చోటుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఉదయనిదికి మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే...

తమిళనాడులో మాండస్‌ తుఫాను బీభత్సం

మాండస్‌ తుఫాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. రాజధాని చెన్నైతో పాటు సమీప చెంగల్‌పట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. మహాబలిపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటిన...

తర్న్‌ తరన్‌ దాడి మా పనే…సిఖ్స్ ఫర్ జస్టిస్

పంజాబ్‌లోని తర్న్‌ తరన్‌లో దాడి ఖలిస్తాని వేర్పాటువాదుల పనే అనే పోలీసులు ప్రకటించారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ తామే ఈ దాడికి పాల్పడినట్టు  ప్రకటించింది. ఈ దాడిలో విదేశీ హస్తం...

ర‌ణ్‌థంబోర్ టైగ‌ర్ పార్క్‌లో సోనియా రాహుల్

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 76వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా త‌న కుటుంబంతో క‌లిసి ర‌ణ్‌థంబోర్ టైగ‌ర్ పార్క్‌లో నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నారు. టైగర్ పార్క్ లో స‌ఫారీ చేశారు. కుమారుడు రాహుల్ గాంధీ,...

Most Read