Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

వారి ఆటలు సాగనివ్వం: రేవంత్ రెడ్డి

No way: సిఎం కేసియార్ పూర్తిగా బిజెపి ప్రయోజనాలకోసమే పని చేస్తున్నారని, ఈ విషయం రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మరోసారి బైటపడిందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.  మమతా బెనర్జీ నేతృత్వంలో...

కాంగ్రెస్ లోకి తీగల?

Joining: మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయమై వచ్చే వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై నేడు...

సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి కన్నుమూత

సీనియర్ పాత్రికేయులు శ్రీ గుడిపూడి శ్రీహరి (86) సోమవారం రాత్రి 2 గంటల సమయంలో అనారోగ్యంతో కన్నుమూశారు. గుడిపూడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. సినీ విమర్శకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై...

నిరుపేదలకే డబుల్ బెడ్ రూమ్ -కేటిఆర్

హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో వాటిని పేదలకి అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు...

సంచలన వ్యాఖ్యలకు సమయం ఉంది – జగ్గారెడ్డి

ముందుగా చెప్పినట్టుగా సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగ్గారెడ్డి సంచలన ప్రకటన జోలికి వెళ్లలేదు. బీజేపీ, టీఆర్ఎస్‌పై విమర్శలు చేసి తన ప్రెస్‌మీట్ ముగించారు. దీంతో జగ్గారెడ్డి మళ్లీ మెత్తబడిపోయారనే విషయం...

బీజేపీ దగ్గర విషం తప్ప విషయం లేదు -మంత్రి హరీష్

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి తెలంగాణ కు ఎదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలిందని మంత్రి హరీష్ రావు అన్నారు. అధికార యావ, కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ...

టిఆర్ఎస్ భ్రమలు ఎంతోకాలం ఉండవు – ఎమ్మెల్యే ఈటెల

టిఆర్ఎస్ నేతలు బావిలో కప్పలా ఉన్నారని బిజెపి ఎమ్మెల్యే, ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. బిజేపీ వార్తలు రాకుండా కట్టడి చేయాలని వికృత చేష్టలకు దిగారని విమర్శించారు. బిజెపి విజయ సంకల్ప సభ...

మోదీ, బీజేపీ కేంద్రమంత్రుల వ్యాఖ్యలపై తెరాస కౌంటర్

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ మాట్లాడిన విషయాలపై మోదీ స్పందించ లేదన్నారు....

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే – మంత్రి కేటిఆర్

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అల్లూరి సీతారామరాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ...

మోడీ ప్రసంగం…అభివృద్ధి మంత్రం

కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ఏమాత్రం జవాబు ఇవ్వకుండా.. కనీసం రాజకీయ విమర్శల ఊసెత్తకుండా మోడీ ప్రసంగం సాగింది. దీంతో బీజేపీ శ్రేణులు నిరాశ చెందాయి. విజయ సంకల్ప సభలో అభివృద్ధి అంశాల ఆధారంగానే...

Most Read