Thursday, September 26, 2024
Homeతెలంగాణ

ఎవరి కోసం ఉపఎన్నికలు – మంత్రి హరీష్

దశాబ్దాల కల ఈరోజు నిజం అయ్యిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ తో సాధ్యం అయ్యిందని మంత్రి హరీష్ రావు అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. మెదక్ రైల్వే స్టేషన్ లో రైల్వే...

గురుకుల పాఠశాలలో మంత్రి కొప్పుల ఆకస్మిక తనిఖీ

పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వరంతో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే సమాచారంతో...

నేతన్న భీమా పథకం 7వ తేదీన ప్రారంభం

Netanna Bhima Scheme : నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే చేనేత, మరమగ్గాల కుటుంబాలకు...

డబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2021 ప్రకారం, పుట్టిన మొదటి గంటలో ముర్రు పాలు అందిస్తున్న తల్లుల శాతం మన దేశంలో కేవలం 41.6 శాతమని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మిగతా...

మాదాపూర్‌లో కాల్పులు.. ఒకరి మృతి

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఈ రోజు ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణమని తెలిసింది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి ఇస్మాయిల్‌...

పోలవరం అథారిటీకి తెలంగాణ లేఖ

పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సమస్యలను ప్రస్తావించింది. పోలవరం బ్యాక్ వాటర్స్‌పై అధ్యయనం చేయాలని, బ్యాక్ వాటర్‌ ప్రభావంపై స్వతంత్రసంస్థ ద్వారా అధ్యయనం చేయాలని లేఖలో కోరింది. ప్రాజెక్టు పూర్తయితే...

చీకటి దందాలకు కేరాఫ్ తెరాస – బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్ చెల్లని రూపాయిగా మారిపోయిండు. ఆయన ఫొటోతో ఎన్నికలకు వెళ్లాలంటేనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంకుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తో ఉంటే...

మిషన్ కెసిఆర్ ఓటమి – ఈటెల రాజేందర్

 Kcrs Defeat : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను మంచి మిత్రులమని మోదీ పాలనలోనే దేశం ముందుకు పోతుందని బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ...

కెసిఆర్ తోనే నా యుద్ధం – రాజగోపాల్ రెడ్డి

త్వరలో కేసీఆర్ పై యుద్ధం ప్రకటించబోతున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఉద్దేశ్య పూర్వకంగా మూడున్నర ఏళ్ళుగా కేసీఆర్ మునుగోడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు తనను గెలిపించారన్న కోపంతో ఎస్...

కెసిఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటి

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో సమాజ్ వాదీ పార్టీ నేత, యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చించారు. దాదాపు...

Most Read