Thursday, September 26, 2024
Homeతెలంగాణ

తెరాస ఎమ్మెల్యేలతో సెప్టెంబర్ 3న కెసిఆర్ సమావేశం

సెప్టెంబర్ 3 వ తేదీ క్యాబినెట్ సమావేశం అనంతరం.. తెలంగాణ భవన్లో సాయంత్రం 5 గంటలకు టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత...

ముముమ్మాటికీ దేశద్రోహపూరిత చర్యే – జగదీష్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్ష్యపూరితంగా వ్యవరిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలన్నది కేంద్రం కుట్రగా ఉందన్నారు. ఏపి నుండి రావాల్సిన 12,900 కోట్లబకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, కేంద్రానికి...

బండి సంజయ్ నిరాధార ఆరోపణలు – హోంమంత్రి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని హోమ్ శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ప్రకటించారు. దీనికి నిదర్శనం ప్రపంచంలోని పలు బహుళ జాతి...

కేసీఆర్ పెద్ద గజదొంగ – బండి సంజయ్ ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద గజదొంగ అని... ఆయన పాలనలో సైబర్ నేరాల్లో, మానవ అక్రమ రవాణాలో తెలంగాణను నెంబర్ వన్ గా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్...

బిహార్ పర్యటనకు కెసిఆర్

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈనెల 31 వ తారీకున (ఎల్లుండి,బుధవారం) బీహార్ పర్యటన చేపట్టనున్నారు. అందులో భాగంగా.. బుధవారం ఉదయం హైదరాబాదు నుండి పాట్నా కు బయలుదేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు,...

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రారంభం

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ నూతన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి..ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కలెక్టర్‌ చాంబర్‌లోని సీట్‌లో కలెక్టర్‌ సంగీతను కూర్చోబెట్టారు. పుష్పగుచ్ఛం అందించి...

విజయ డైరీ రైతులకు శుభవార్త

విజయ డెయిరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డెయిరీ పాల సేకరణ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్  రాజేంద్రనగర్‌లో ఈ రోజు పాడి రైతుల అవగాహన సదస్సు జరిగింది....

తెరాస, బిజెపిలకు నక్సల్స్ హెచ్చరిక

మావోయిస్టులు ఒకే రోజు రెండు లేఖలు విడుదల చేయటం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న తెలంగాణలో నక్సల్స్ కార్యకలాపాలు ఇటీవల పెరిగాయి. తాజాగా మునుగోడు ఉపఎన్నికలు, తెరాస, బిజెపి లను...

మోసాల యాప్.. మార్కెట్ బాక్స్

కోట్లు కొల్లగొట్టిన ఓ సైబర్ క్రైం ముఠాను సైబరాబాద్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. 'మార్కెట్ బాక్స్ యాప్' అనే ఓ యాప్ ద్వారా కొందరు ట్రేడింగ్, పెట్టుబడుల వ్యాపారం అంటూ...

రాజాసింగ్ న్యాయవాదికి బెదిరింపు ఫోన్ కాల్స్

అడ్వొకేట్ కరుణాసాగర్ నిన్ను చంపేస్తాము ,రాజా సింగ్ కేసు నుండి తప్పుకో. ..ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తుండటంతో కరుణాసాగర్ పలు పోలీస్ స్టేషన్లలో రక్షణ కలిపించాలంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై...

Most Read