Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

రైతాంగ సమస్యలపై జమిలి పోరాటాలు – కెసిఆర్ పిలుపు

ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే...

నిజాంకు పట్టిన గతే కెసిఆర్ కు – జెపి నడ్డా

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజా సంగ్రామ యాత్ర సంకల్పమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలన...

పెన్షన్లతో డబుల్ ఇంజిన్లకు ట్రబుల్ – మంత్రి జగదీష్ రెడ్డి

25 ఏండ్లుగా బిజెపి ఎలుబడిలో ఉన్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వృద్దులకు ఇచ్చే ఫించన్ కేవలం 750 రూపాయలు మాత్రమేనని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు....

మతం పేరుతో రాజకీయాలు…బడాబాబులకు మాఫీలు – కేటిఆర్ విమర్శ

నీళ్లు నిధులు, నియామకాలే ట్యాగ్‌లైన్‌గా ఏర్పడిన రాష్ట్రాన్ని.. ఎనిమిదేండ్లుగా ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి కేటిఆర్ వెల్లడించారు. కానీ... ఈరోజు ఎక్కడెక్కడ నుంచో.. ఎవరెవరో వచ్చి... ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న...

వనరుల సద్వినియోగం జరగట్లేదు – సిఎం కెసిఆర్

తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల...

ఎన్వీ రమణకు జర్నలిస్టుల కృతజ్ఞతలు

ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయుడబ్ల్యుజె). ఇండియన్ జర్నలిస్ట్స్...

తెలంగాణలో 25 రాష్ట్రాల రైతు నేతలు

తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి బయలుదేరిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. వారు క్షేత్ర స్థాయి పర్యటనకు బయలు...

నేను తెలంగాణ ఆడపడుచును – గవర్నర్ తమిళిసై

తెలుగు బాష తల్లిపాల లాంటిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన మండలి వెంకట కృష్ణారావు సంస్కృతిక పురస్కారాల ప్రధానోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండలి...

శాంతిభద్రతలకు ముప్పు వస్తే క్షమించేదిలేదు: మంత్రి తలసాని

అహింస ద్వారా గాంధీ చేసిన ఉద్యమం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని 552 స్క్రీన్స్‌లో ప్రదర్శించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22...

బీజేపీ డైరెక్షన్ లో సీబీఐ పనిచేస్తుందా – హరీష్ రావు

బీజేపీ పార్టీనా.. దర్యాప్తు ఏజెన్సీ నా.. అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీ ఎలా చెప్తారన్నారు. బీజేపీ డైరెక్షన్ లో సీబీఐ పనిచేస్తుందా.. బీజేపీ పాలిత...

Most Read