Friday, February 28, 2025
HomeTrending News

అక్టోబర్ లో ఏపీ, తెలంగాణ ఉప ఎన్నికలు

అక్టోబర్ -నవంబర్ లోనే హుజురాబాద్ ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో ఉప ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేయని రాష్ట్ర ప్రభుత్వాలు. వరదలు, పండుగలు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా...

కాబూల్లో మహిళల ఆందోళన

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఓ వైపు రంగం సిద్దమవుతుంటే మరో వైపు మహిళల హక్కుల కోసం ఆందోళనలు ముమ్మరమయ్యాయి. కొత్త ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ కాబూల్లో వివిధ మహిళా సంఘాలు...

కోమటిరెడ్డిపై.. మధు యాష్కీ ఫైర్

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కారణమని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కి అన్నారు. పార్టీ నిర్ణయం కాదని విజయమ్మ ఏర్పాటు చేసిన సమ్మేళనంకి...

ఆగమ సలహా మండలి ఏర్పాటు చేయండి

దేవాదాయ శాఖ నిర్వహణలో భాగస్వామ్యం అయ్యేలా ఆగమ సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సూచించారు....

మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో OBC రిజర్వేషన్

మహారాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకునేందుకు సన్నద్దమైంది. స్థానిక సంస్థలలో OBC రిజర్వేషన్ అమలు కోసం ప్రణాలికలు సిద్దం చేసింది. ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో...

ఢిల్లీలో తెలంగాణ భవన్ కోసం విజ్ఞప్తి

న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 50 నిమిషాల పాటు సాగిన చర్చలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాల్సింది గా...

పోషణ్ అభియాన్ కు కేంద్రం హామీ

బాలలు, బాలింతలు, గర్భిణీల సంక్షేమం కోసం తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతుంగా ఉన్నాయని, తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ కేంద్రం తెలంగాణపై ప్రశంసలు కురిపించింది....

బొట్టు బిళ్లకు ఆసరా పెన్షన్ కు పోటీ

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతుంటే.. మన కేసీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేంద్రం మన రాష్ట్రానికి లేఖ రాసిందని, మేము అమ్ముతున్నాం, మీరు కూడా...

పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి

తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారమై ప్రణాళిక బద్దంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ...

అచ్చే దిన్ పేరుతో అమ్మకాలు

మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ తెస్తానన్న అచ్చే దిన్ అంటే, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడము, తాకట్టు పెట్టడమేనా అని ప్రశ్నించారు....

Most Read