Wednesday, February 26, 2025
HomeTrending News

బైరెడ్డికి శాప్, పుణ్యశీలకు ఏపిఐడిసి

నామినేటెడ్ పోస్టుల జాబితాలో యువ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. విజయవాడ మేయర్ పదవి రేసులో చివరి వరకూ పేరు వినిపించిన బండి...

కరోన నిబంధనలతో గణేష్ ఉత్సవాలు

గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 10వ తేదిన ప్రారంభం అవుతాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 19వ తేదీన గణేష్ నిమజ్జనం ఉంటుందని ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవంత రావు...

ఆయిల్ పామ్ కు మంచి భవిష్యత్తు

దేశ ప్రజల అవసరాలకు ఏడాదికి 22 మిలియన్ టన్నుల నూనె అవసరం  కానీ దేశంలో ఏడు మిలియన్ టన్నుల నూనె గింజలను మాత్రమే సాగు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్...

పదవుల్లో సామాజిక న్యాయం: సజ్జల

సిఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ, నామినేటెడ్ పదవుల ఎంపికలో సామాజిక న్యాయం పాటిస్తూ వస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈ రెండేళ్లలో సామాజికంగా,...

రాజీనామా పుకార్లు -యడ్యూరప్ప

కర్ణాటక నాయకత్వ మార్పులపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందించారు. రాజీనామా ఊహాగానాలను ఖండించారు. ‘‘సీఎం పదవికి రాజీనామా చేయడంలేదు. కర్ణాటకలో పార్టీ అభివృద్ధిపై జేపీ నడ్డాను కలిసి చర్చించాను. నడ్డాకు నాపై సదభిప్రాయం ఉంది....

థర్డ్ వేవ్ వచ్చేసిందా ? ‌

తెలంగాణలో కొవిడ్ పేషెంట్లు క్రమంగా పెరుగుతున్నారు. గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులకు పేషెంట్ల తాకిడి పెరిగింది. ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల నుంచి అధికంగా పేషెంట్లు హైదరాబాద్‌లో చికిత్స...

ఐదు రోజులు అయ్యప్ప దర్శనం  

కరోన మహమ్మారి నేపథ్యంలో మూతపడిన శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామీ దర్శనానికి ఈ రోజు నుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. కోవిడ్ నిభందనలు పాటిస్తూ భక్తులు దర్శనానికి రావొచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి. మాస్కులు...

శాశ్వత డామేజ్ చేశారు: అశోక్ గజపతి

మన్సాస్ ట్రస్ట్ ప్రతిష్ఠను ప్రభుత్వం దెబ్బతీసిందని  కేంద్ర మాజీమంత్రి, టిడిపి సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వం వేలుపెట్టి, తనను తొలగించి సంస్థకు శాశ్వత...

దక్షిణాఫ్రికాలో హింసాత్మకమైన నిరసనలు

దక్షిణాఫ్రికాలో అల్లర్లు శృతి మించుతున్నాయి. దేశ మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమ అరెస్టుతో దేశవ్యాప్తంగా నిరసనలు పెరిగాయి. వారం రోజుల నుంచి జరుగుతున్న ఆందోళనలతో దేశంలో హింసాత్మక ఘటనలు, లూటీలు ఎక్కువయ్యాయి. అల్లర్ల...

అమ్రాబాద్ రిజర్వ్ లో 14 పులులు

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్) వన్యప్రాణులపై అటవీ శాఖ వార్షిక నివేదక విడుదల చేసింది. నల్లమల అటవీ ప్రాంతమైన (2,611 చదరపు కిలో మీటర్ల పరిధి) అమ్రాబాద్ లో పద్నాలుగు...

Most Read